News May 18, 2024
ప్రతి ఒక్కరూ ఓటు వేయండి: షారుఖ్

ఐదో విడత ఎన్నికల్లో భాగంగా మహారాష్ట్ర ప్రజలను ఉద్దేశించి బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ ట్వీట్ చేశారు. ‘బాధ్యతాయుతమైన భారతీయ పౌరులుగా మనం ఈనెల 20న మహారాష్ట్రలో మన ఓటు హక్కును వినియోగించుకుందాం. భారతీయులుగా మన కర్తవ్యాన్ని నిర్వర్తిద్దాం. మన దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఓటు వేద్దాం. ఓటు వేయడం మన హక్కు. అందరికీ తెలియజేయండి’ అని పిలుపునిచ్చారు.
Similar News
News September 17, 2025
ఆసియా కప్: గంట సమయం కోరిన పాక్!

అవసరమైతే ఆసియా కప్ను బహిష్కరిస్తామన్న పాక్ ఇప్పుడు పునరాలోచనలో పడింది. మ్యాచ్ ప్రారంభ సమయాన్ని గంట పొడిగించాలని పీసీబీ కోరినట్లు క్రీడావర్గాలు తెలిపాయి. దీంతో ఇంకా హోటల్ నుంచి బయల్దేరని ఆటగాళ్లు చేరుకునేందుకే అడిగి ఉండొచ్చని సమాచారం. కాగా భారత్తో హ్యాండ్ షేక్ వివాదంతో మ్యాచ్ రిఫరీ పైక్రాఫ్ట్ను తొలగించాలని, లేదంటే మిగతా మ్యాచులు ఆడమని PCB ప్రకటించింది. కానీ ఈ డిమాండ్ను ICC తిరస్కరించింది.
News September 17, 2025
IFSCAలో ఉద్యోగాలు.. అప్లై చేసుకోండి

ఇంటర్నేషనల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ సెంటర్స్ అథారిటీ(<
News September 17, 2025
ఈ నెల 23 నుంచి ఓటీటీలోకి ‘సుందరకాండ’

నారా రోహిత్, శ్రీదేవి, వర్తి వాఘని ప్రధాన పాత్రల్లో నటించిన ‘సుందరకాండ’ జియో హాట్ స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. ఈ నెల 23 నుంచి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులో ఉంటుందని మూవీ యూనిట్ తెలిపింది. ఈ చిత్రం గత నెల 27న థియేటర్లలో రిలీజైంది.