News April 7, 2024
అభివృద్ధికి ఓటేస్తారా? విధ్వంసానికి వేస్తారా?: చంద్రబాబు

AP: అభివృద్ధికి ఓటు వేస్తారా? విధ్వంసానికి వేస్తారా? అని టీడీపీ అధినేత చంద్రబాబు ప్రజలను ప్రశ్నించారు. ‘ఈ ఐదేళ్లలో వైసీపీ అరాచకాలు తప్ప ఏమీ చేయలేదు. సంక్షేమానికి ఓటు వేస్తారా? సంక్షోభం సృష్టించిన వైసీపీకి వేస్తారా? వైసీపీలో అరాచకాలు చూసి ఆ పార్టీ నేతలు టీడీపీలోకి వస్తున్నారు. జగన్ 27 సంక్షేమ పథకాలను రద్దు చేశారు’ అని పామర్రులో టీడీపీ ప్రజాగళం సభలో బాబు ఆరోపించారు.
Similar News
News January 24, 2026
బాపట్ల జిల్లా ప్రయాణికులకు గుడ్ న్యూస్.!

ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించిన తిరువనంతపురం–చర్లపల్లి <<18930504>>అమృత్ భారత్<<>> ప్రత్యేక రైలు శనివారం బాపట్ల స్టేషన్కు రానుంది. ఉదయం 10.20 గంటలకు గుంటూరు, అనంతరం బాపట్లకు రానుంది. ఈ మార్గంలో సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల స్టేషన్లలో ఆగుతుంది. ఈ రైలుకు గుంటూరు స్టేషన్లో ఘన స్వాగతం పలకాలని రైల్వే వినియోగదారుల సంఘాలు నిర్ణయించాయి. ప్రయాణికులకు కొత్త కనెక్టివిటీ అందనుందని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
News January 24, 2026
BCB కంప్లైంట్.. తిరస్కరించిన DRC

భారత్లో T20 WC ఆడేది లేదని తేల్చి చెప్పిన BCB నిన్న ICC వివాద పరిష్కార కమిటీ(DRC)ని ఆశ్రయించింది. INDలో ఆడాల్సిందే అన్న ICC నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశించాలని కోరింది. అయితే నిబంధనల ప్రకారం ICC నిర్ణయంలో జోక్యం చేసుకొనే అధికారం తమకు లేదని DRC చెప్పింది. అటు BCB మంకు పట్టు వీడని నేపథ్యంలో బంగ్లాదేశ్ జట్టు స్థానంలో స్కాట్లాండ్ను ఎంపిక చేయడంపై ఇవాళ ICC తన నిర్ణయాన్ని వెల్లడించే ఛాన్సుంది.
News January 24, 2026
ESIC రాంచీలో 82 పోస్టులకు నోటిఫికేషన్

<


