News May 25, 2024
ఓటేసిన రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి

దేశంలో 6వ విడత పోలింగ్ కొనసాగుతోంది. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము న్యూఢిల్లీ నియోజకవర్గంలో తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖడ్ దంపతులు, మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ దంపతులు ఢిల్లీలో ఓటేశారు. ఝార్ఖండ్లోని రాంచీలో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్, భువనేశ్వర్లో ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్, ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ ఓటు హక్కు వినియోగించుకున్నారు.
Similar News
News November 11, 2025
మౌలానా అజాద్ NITలో ఉద్యోగాలు

మౌలానా అజాద్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (<
News November 11, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 1

1. సూర్యుణ్ణి ఉదయింపజేయువారు ఎవరు? (జ.బ్రహ్మం)
2. సూర్యుని చుట్టూ తిరుగువారెవరు? (జ.దేవతలు)
3. సూర్యుని అస్తమింపచేయునది ఏది? (జ.ధర్మం)
4. సూర్యుడు దేని ఆధారంగా నిలచియున్నాడు? (జ.సత్యం)
5. మానవుడు వేటి వలన శ్రోత్రియుడగును? (జ.వేదాలు)
6. దేనివలన మహత్తును పొందును? (జ.తపస్సు)
7. మానవునికి సహయపడుతుంది ఏది? (జ.ధైర్యం)
8. మానవుడు దేనివలన బుద్ధిమంతుడగును? (జ.పెద్దలను సేవించుట వలన) <<-se>>#YakshaPrashnalu<<>>
News November 11, 2025
ఇంటెలిజెన్స్ వైఫల్యం కాదు.. సమయస్ఫూర్తి!

ఢిల్లీలో పేలుడును ఇంటెలిజెన్స్ ముందే పసిగట్టలేదనే ప్రశ్నలు వస్తున్నాయి. కానీ దేశంలో 2వారాలుగా ఉగ్ర అనుమానితుల అరెస్టులు చూస్తే ఓ రకంగా అప్రమత్తమైన నిఘాతోనే దుర్ఘటన తీవ్రత తగ్గిందని చెప్పొచ్చు. ఫరీదాబాద్లో JK పోలీసులు నిన్న భారీ పేలుడు పదార్థాలతో ముగ్గురిని పట్టుకున్నారు. దీంతో ఆ టీమ్కు చెందిన డా.ఉమర్ తన వద్ద గల మెటీరియల్తో బ్లాస్ట్ చేశాడు. నిఘా నిద్రపోతే అంతా కలిసి భారీ నరమేథం సృష్టించేవారేమో!


