News April 27, 2024
VZM: జిల్లాలో ఉష్ణోగ్రతల వివరాలు

పార్వతీపురం మన్యం జిల్లాలో ఉష్ణోగ్రతలు భారీగా నమోదవుతున్నాయి. శనివారం జిల్లాలో అత్యధికం, అత్యల్పం ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి.
• సాలూరులో 45.2
• గరుగుబిల్లి, సీతానగరంలో 44.7
• కొమరాడలో 44
• బలిజిపేట, జియ్యమ్మవలసలో 43.7
• మక్కువ, పాచిపెంటలో 43.5
• పార్వతీపురంలో 43.2
• కురుపాం, గుమ్మలక్ష్మీపురంలో 42 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయినట్లు అధికారులు తెలిపారు.
Similar News
News April 15, 2026
VZM: ‘ఎన్టీఆర్ను పదవి నుంచి దించేందుకు బంగ్లా నుంచే అంకురార్పణ’

ప్రజలకు సేవ చేయడం మానేసి ఫ్లెక్సీల రాజకీయాలు చేయడం తగదని వైసీపీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. బొత్సపై ఫ్లెక్సీలు వేయడంపై బుధవారం విజయనగరంలో మీడియాతో మాట్లాడారు. అనాడు ఎన్టీఆర్ను పదవిచ్యుతుడిని చేయడానికి బంగ్లా కారణం కాదా అని ప్రశ్నించారు. ఎన్టీఆర్ను పదవి నుంచి దించడంలో బంగ్లాలోనే అంకురార్పణ జరిగిందన్నారు. బొత్స దిగువ స్థాయి నుంచి రాజకీయాల్లో అంచెలంచెలగా ఎదిగారన్నారు.
News April 15, 2026
ఇంటర్ ఫలితాల్లో వెనబడిన విజయనగరం జిల్లా

ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> వెనుకబడ్డారు. ఫస్ట్ ఇయర్లో 16,984 మంది పరీక్షలు రాయగా 12,268 మంది పాసయ్యారు. 72 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 16,456 మంది పరీక్షలు రాయగా 12,456 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.
News April 15, 2026
ఇంటర్ ఫలితాల్లో వెనబడిన విజయనగరం జిల్లా

ఇంటర్ ఫలితాల్లో విజయనగరం జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> వెనుకబడ్డారు. ఫస్ట్ ఇయర్లో 16,984 మంది పరీక్షలు రాయగా 12,268 మంది పాసయ్యారు. 72 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 16వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్లో 16,456 మంది పరీక్షలు రాయగా 12,456 మంది పాసయ్యారు. 76 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 18వ స్థానంలో నిలిచింది.


