News January 21, 2025

VZM: జిల్లాలో 80 శాతం రహదారులు పూర్తి చేశాం: మంత్రి అనిత

image

గుంతలు లేని రహదారుల కార్యక్రమం కింద జిల్లాలో 80 శాతం రహదారులను పూర్తి చేసామని జిల్లా ఇన్‌ఛార్జ్ మినిస్టర్ అనిత అన్నారు. కలెక్టరేట్‌లో మంగళవారం నిర్వహించిన సమీక్షలో ఆమె మాట్లాడారు. ఈ నెలాఖరికి 100% రహదారులు పూర్తి చేస్తామన్నారు. పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ మంత్రి అయిన తర్వాత NREGS కింద రాష్ట్రంలో వందల కోట్లతో పనులు చేపట్టామన్నారు. రెవెన్యూ సిబ్బంది ఎవరికీ కొమ్ము కాయకుండా పనిచేయాలన్నారు.

Similar News

News November 17, 2025

రేగిడి ఆమదాలవలస: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగి గల్లంతైన లక్ష్మణరావు(55) గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు. ఇవాళ డెడ్ బాడీ ఖండ్యాం నదిలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు, కుమార్తెలు ఉన్నారు.

News November 17, 2025

రేగిడి ఆమదాలవలస: నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం

image

రేగిడి ఆమదాలవలస మండలం తునివాడ గ్రామంలో సోమవారం మధ్యాహ్నం నాగావళి నదిలో చేపల వేటకు వెళ్లి అనంతరం స్నానానికి దిగి గల్లంతైన లక్ష్మణరావు(55) గల్లంతయ్యాడు. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు, గ్రామస్థులు గాలింపు చర్యలు చేపట్టిన లభించలేదు. ఇవాళ డెడ్ బాడీ ఖండ్యాం నదిలో గుర్తించి ఒడ్డుకు చేర్చారు. పోస్టుమార్టం నిమిత్తం రాజాం ప్రాంతీయ ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి భార్య , ఇద్దరు, కుమార్తెలు ఉన్నారు.

News November 17, 2025

VZM: మహిళపై హత్యాయత్నం..నిందితుడికి ఆరేళ్ల జైలు శిక్ష

image

ఓ మహిళపై రాయితో దాడి చేసి, డబ్బులు దోచుకున్న కేసులో నిందితుడికి 6 ఏళ్ల జైలు శిక్ష విధిస్తున్నట్లు కోర్టు నేడు తీర్పు వెల్లడించింది. SP దామోదర్ తెలిపిన వివరాల ప్రకారం..విజయనగరం బొగ్గులదిబ్బలోని మహిళపై ఫూల్‌బాగ్ కాలనీకి చెందిన అమర్నాథ్ హత్యాయత్నం చేసి, నగదు దోచుకొని పారిపోయాడు. దీనిపై 1వ పట్టణ PSలో 2024లో కేసు నమోదైంది. నేరం రుజువు కావడంతో కోర్టు నిందితుడికి జైలు శిక్షను ఖరారు చేసింది.