News November 10, 2024

VZM: పంచారామ క్షేత్రాలకు ప్రారంభమైన ఆర్టీసీ బస్సులు

image

కార్తీక మాసం పురష్కరించుకుని భక్తులు ఒకే రోజు ఐదు పంచారామ క్షేత్రాలను దర్శనం చేసుకునేందుకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసినట్టు విజయనగరం ఆర్టీసీ డీఎం జె.శ్రీనివాసరావు తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఏర్పాటు చేసిన ప్రత్యేక బస్సు సర్వీసులను ఆయన జెండా ఊపి ప్రారంభించారు. వచ్చేవారం వెళ్లాలనుకునేవారు తమను సంప్రదించాలని కోరారు.

Similar News

News November 22, 2025

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. రైతుల నుంచి వ్యతిరేకత..!

image

గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పరిశ్రమ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడంతో కెల్ల సమీపంలోని గ్రామాల్లో సుమారు 1235 ఎకరాల భూమిని నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ప్రాంతాల్లో భూములు సాగు చేస్తున్న రైతుల నుంచి మాత్రం వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. పంటలు పండే భూములను లాక్కోవద్దని వాపోతున్నారు.

News November 22, 2025

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. రైతుల నుంచి వ్యతిరేకత..!

image

గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పరిశ్రమ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడంతో కెల్ల సమీపంలోని గ్రామాల్లో సుమారు 1235 ఎకరాల భూమిని నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ప్రాంతాల్లో భూములు సాగు చేస్తున్న రైతుల నుంచి మాత్రం వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. పంటలు పండే భూములను లాక్కోవద్దని వాపోతున్నారు.

News November 22, 2025

స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్.. రైతుల నుంచి వ్యతిరేకత..!

image

గుర్ల మండలంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. పరిశ్రమ ఏర్పాటుకు సూపర్ స్మెల్టర్స్ లిమిటెడ్ సంస్థ ముందుకు రావడంతో కెల్ల సమీపంలోని గ్రామాల్లో సుమారు 1235 ఎకరాల భూమిని నిర్మాణానికి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ఆ ప్రాంతాల్లో భూములు సాగు చేస్తున్న రైతుల నుంచి మాత్రం వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్నాయి. పంటలు పండే భూములను లాక్కోవద్దని వాపోతున్నారు.