News December 1, 2024

వార్మప్ మ్యాచ్.. భారత్ టార్గెట్ 241

image

టీమ్ ఇండియాతో జరుగుతున్న వార్మప్ మ్యాచులో మొదట బ్యాటింగ్ చేసిన ఆస్ట్రేలియా ప్రైమ్ మినిస్టర్ XI జట్టు 43.2 ఓవర్లలో 240 రన్స్‌కు ఆలౌటైంది. ఆ టీమ్‌లో సామ్ కోన్‌స్టాస్ 107, జాకబ్స్ 61, క్లేటన్ 40 రన్స్‌తో రాణించారు. భారత బౌలర్లలో హర్షిత్ రాణా 4, ఆకాశ్ దీప్ 2 వికెట్లు తీయగా, సిరాజ్, ప్రసిద్ధ్, సుందర్, జడేజా తలో వికెట్ పడగొట్టారు. ఈ మ్యాచులో గెలవాలంటే భారత్ 46 ఓవర్లలో 241 రన్స్ చేయాలి.

Similar News

News November 21, 2025

బీసీలకు 22% రిజర్వేషన్లు ఖరారు!

image

TG: త్వరలో జరగనున్న పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు 22శాతం రిజర్వేషన్లు ఖరారు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు 42శాతం ఇవ్వాలని ప్రభుత్వం భావించినా కోర్టు కేసుల వల్ల సాధ్యపడలేదు. దీంతో 2019లో ఇచ్చినట్లే రాష్ట్రవ్యాప్తంగా 22శాతం ఇవ్వనుంది. కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీల్లో కలవడం వల్ల మండలాల వారీగా బీసీ రిజర్వేషన్లలో హెచ్చుతగ్గులు ఉండే అవకాశం ఉంది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.

News November 21, 2025

బెట్టింగ్ యాప్స్ కేసు.. విచారణకు నిధి, శ్రీముఖి

image

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో టాలీవుడ్ హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ విచారణకు హాజరయ్యారు. యాప్స్ ప్రమోషన్స్, డబ్బుల లావాదేవీలపై అధికారులు వారిని ప్రశ్నించనున్నారు. ఈ కేసులో ఇప్పటికే రానా, ప్రకాశ్ రాజ్ తదితరులను సీఐడీ విచారించింది.