News March 8, 2025

Way2News Special.. మహిళా దినోత్సవ సందర్భంగా దాశరధి కవిత్వం

image

ప్రముఖ కవి దాశరధి కృష్ణమాచార్యులు మహబూబాబాద్ జిల్లా గూడూరు మండలానికి చెందినవారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా “మహిళా మణులు మెరిసెను” అనే కవిత్వంలో మహిళల గొప్పతనాన్ని అయన ఇలా వర్ణించారు. మహిళా మణులు మెరిసెను, మాతృభూమి మలయమారుతమై పరిమళించెను, తల్లి ప్రేమ తుళ్లింతలై మమతారసిలే, సహనం, శాంతి, త్యాగధర్మం వారసత్వమైన నిలిచెను.. మహిళా మణులు మెరిసెను. అని వారి గొప్పతనాన్ని వర్ణించారు.

Similar News

News November 18, 2025

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జోరు

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కల నెరవేరుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఒక వరంగా మారింది. అర్హుల ఎంపికతో పాటు ఇళ్ల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పనులు ప్రారంభమైన స్వల్ప కాలంలోనే నిధులు మంజూరై, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం.

News November 18, 2025

ఖమ్మం జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల జోరు

image

జిల్లాలో ఇందిరమ్మ ఇళ్ల పథకం కింద పేదల సొంతింటి కల నెరవేరుతోంది. దారిద్య్ర రేఖకు దిగువన ఉండి, ఇల్లు లేని నిరుపేదలకు ఈ పథకం ఒక వరంగా మారింది. అర్హుల ఎంపికతో పాటు ఇళ్ల నిర్మాణ పనులను ప్రజాప్రతినిధులు, అధికారులు స్వీయ పర్యవేక్షణ చేస్తున్నారు. దీంతో పనులు ప్రారంభమైన స్వల్ప కాలంలోనే నిధులు మంజూరై, లబ్ధిదారులు గృహ ప్రవేశాలు చేస్తుండడం విశేషం.

News November 18, 2025

శివతత్వంతోనే లోకానికి రక్ష: సామవేదం షణ్ముఖ శర్మ

image

శివతత్వంతోనే లోకానికి రక్షణ లభిస్తుందని ప్రవచనకర్త, వేద పండితులు సామవేదం షణ్ముఖ శర్మ అన్నారు. వేములవాడ క్షేత్రంలో ఏర్పాటు చేసిన శివ కారుణ్యం పురాణంపై ఆయన సోమవారం రాత్రి ప్రవచనం వినిపించారు. శివుడి ఆరాధనతో సమస్త మానవాళికి మేలు జరుగుతుందని, ప్రజలంతా దేవుడి ఆరాధనతో పాటు పరోపకారంతో ఉండాలని కోరారు. స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలయ ఈఓ రమాదేవి, భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.