News July 9, 2024
ఏఐ రేసులో మనది ఐదో స్థానం!

ఏఐకి సంబంధించిన పేటెంట్ల నమోదులో భారత్ 2014-2023 మధ్య 55.8% వృద్ధిని నమోదు చేసింది. చైనా, జపాన్, అమెరికా వంటి దేశాల కంటే ఇది ఎక్కువ. అయితే సంఖ్య పరంగా మనం ఇంకా పుంజుకోవాల్సి ఉంది. 38,210 పేటెంట్లతో చైనా అగ్రస్థానంలో నిలవగా ఆ తర్వాతి స్థానాల్లో US (6276), ద.కొరియా (4,155), జపాన్ (3,409) ఉన్నాయి. భారత్ 1,350 పేటెంట్లతో ఐదో స్థానంలో ఉన్నట్లు వరల్డ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఆర్గనైజేషన్ వెల్లడించింది.
Similar News
News January 29, 2026
నవగ్రహాలు – ప్రీతికరమైన వస్త్రధారణ

ఆదిత్యుడు – ఎరుపు వస్త్రం
చంద్రుడు – తెలుపు వస్త్రం
అంగారకుడు – ఎరుపు వస్త్రం
బుధుడు – పచ్చని వస్త్రం
గురు – బంగారు రంగు వస్త్రం
శుక్రుడు – తెలుపు వస్త్రం
శని – నలుపు వస్త్రం
రాహువు – నలుపు వస్త్రం
కేతువు – రంగురంగుల వస్త్రం
News January 29, 2026
జాతరలో కనిపించని కొండా సురేఖ.. కారణమేంటి?

TG: మేడారంలో సమ్మక్క-సారలమ్మ జాతర వైభవంగా జరుగుతోంది. అయితే దేవదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ఉత్సవానికి సంబంధిత మంత్రి కొండా సురేఖ వెళ్లకపోవడం గమనార్హం. మంత్రులు సీతక్క, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి దగ్గరుండి ఏర్పాట్లను చూసుకుంటున్నారు. మేడారంలో అభివృద్ధి పనుల టెండర్ల విషయంలో సురేఖ, పొంగులేటి మధ్య వివాదాలే ఆమె దూరంగా ఉండటానికి కారణమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
News January 29, 2026
ఐఐటీ ఢిల్లీలో ప్రాజెక్ట్ రీసెర్చ్ సైంటిస్ట్ పోస్టులు

<


