News July 29, 2024
ఏపీ పిల్లల్ని ఒలింపిక్స్లో పోటీపడేలా సిద్ధం చేస్తాం: లోకేశ్

APలోని పిల్లలకు ప్రపంచ స్థాయి క్రీడా సౌకర్యాలు, శిక్షణ అందించి ఒలింపిక్స్లో పోటీపడేలా సిద్ధం చేయాలని CM చంద్రబాబు కోరుకుంటున్నట్లు మంత్రి లోకేశ్ తెలిపారు. ఇందుకోసం 2018లోనే ‘ప్రాజెక్టు గాండీవ’ను తీసుకొచ్చి స్టార్ స్ప్రింటర్ జ్యోతి యర్రాజీని గుర్తించామని, ఇప్పుడామె ఒలింపిక్స్లో పోటీ పడుతున్నారని పేర్కొన్నారు. ఈ విషయాన్ని లింక్డిన్లో <
Similar News
News November 23, 2025
బోస్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 23, 2025
శ్రీవారి ఆలయంలో పంచబేర వైభవం

తిరుమల శ్రీవారి ఆలయ గర్భగుడిలో 5 ప్రధానమైన మూర్తులు కొలువై ఉన్నాయి. ప్రధానమైనది, స్వయంవ్యక్త మూర్తి అయినది ధ్రువబేరం. నిత్యం భోగాలను పొందే మూర్తి భోగ శ్రీనివాసుడు ‘కౌతుకబేరం’. ఉగ్ర రూపంలో ఉండే స్వామి ఉగ్ర శ్రీనివాసుడు ‘స్నపన బేరం’. రోజువారీ కొలువు కార్యక్రమాలలో పాల్గొనే మూర్తి కొలువు శ్రీనివాసుడు ‘బలిబేరం’. ఉత్సవాల కోసం ఊరేగింపుగా వెళ్లే మూర్తి మలయప్పస్వామి ‘ఉత్సవబేరం’. <<-se>>#VINAROBHAGYAMU<<>>
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


