News October 18, 2024
ఖలిస్థాన్ మూమెంట్ను విస్మరించిన వెస్ట్రన్ కంట్రీస్: కెనడా ఎక్స్పర్ట్

తమకు హాని లేదు కాబట్టే ఖలిస్థానీ మూమెంట్ను వెస్ట్రన్ కంట్రీస్ పట్టించుకోలేదని కెనడా సెక్యూరిటీ ఎక్స్పర్ట్ జో ఆడమ్ జార్జ్ అన్నారు. సిక్కులంతా ఖలిస్థానీలే, ఖలిస్థానీలంతా సిక్కులే అన్న ఫండమెంటల్ ప్రాబ్లమ్ వల్లే భారత ఆందోళనను వారు అర్థం చేసుకోలేదన్నారు. ‘ప్రభుత్వాల అలసత్వాన్ని ఖలిస్థానీలు వాడుకుంటున్నారు. భయం, దాడులు, డబ్బు, బ్రెయిన్వాష్తో యువతను చేర్చుకొని ఉద్యమం నడిపిస్తున్నారు’ అని చెప్పారు.
Similar News
News November 7, 2025
NEEPCOలో 98 పోస్టులకు అప్లై చేశారా?

NTPC అనుబంధ సంస్థ నార్త్ ఈస్టర్న్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News November 7, 2025
వారికి టోల్ ఫీజు వద్దు.. కేంద్రానికి లేఖ

AP: స్పెషల్ గ్రేడ్ డిప్యూటీ కలెక్టర్లు, MROలు, RDOలకు నేషనల్ హైవేలపై టోల్ ఫీజు నుంచి మినహాయింపు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం కోరింది. ఈ మేరకు కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖకు లేఖ రాసింది. అధికారిక కార్యక్రమాల కోసం ప్రయాణించే అధికారుల ID చూపిస్తే టోల్ లేకుండానే పంపించాలని విజ్ఞప్తి చేసింది. ప్రకృతి విపత్తులు, అనేక ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల కోసం వీరు ఎక్కువగా NHలపై ప్రయాణిస్తుంటారని పేర్కొంది.
News November 7, 2025
‘ఎత్తు’లోనూ దూసుకుపోతున్న చైనా!

టెక్నాలజీతో పాటు చైనీయులు తమ ఎత్తును పెంచుకోవడంలోనూ దూసుకెళ్తున్నారు. గత 35 ఏళ్లలో చైనా పురుషులు సగటున 9 సెం.మీలు పెరగగా, భారతీయులు 2 సెం.మీ. మాత్రమే పెరగడం ఆందోళనకరం. పోషకాహార లోపం, నాణ్యత లేని ఫుడ్ పెట్టడం వంటి కారణాలతో దాదాపు 35% మంది భారతీయ చిన్నారులు కురచబడినవారుగా ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. ఎత్తు పెరుగుదల అనేది సామాజిక-ఆర్థిక పురోగతికి సూచికగా పనిచేస్తుందని తెలియజేశారు.


