News April 10, 2025
WGL: క్రమంగా పెరుగుతున్న పత్తి ధరలు

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో పత్తి ధరలు క్రమంగా పెరుగుతూ వస్తున్నాయి. సోమవారం క్వింటా పత్తి ధర రూ.7,405 పలకగా.. మంగళవారం రూ.7,355, బుధవారం రూ.7,400 పలికాయి. అలాగే నేడు (గురువారం) మరింత పెరిగి రూ.7,425కి చేరినట్లు వ్యాపారులు తెలిపారు. ఈరోజు మార్కెట్కు పత్తి తరలిరాగా క్రయవిక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి.
Similar News
News October 14, 2025
NHAI బంపరాఫర్.. రూ.1,000 రీఛార్జ్

వాహనదారులకు NHAI అదిరిపోయే ఆఫర్ ఇచ్చింది. టోల్ ప్లాజాల్లోని శుభ్రంగాలేని టాయిలెట్లపై ఫిర్యాదు చేస్తే రూ.1,000 రివార్డ్ ఫాస్టాగ్ అకౌంట్లో వేస్తామని పేర్కొంది. ఇది OCT 31 వరకు అందుబాటులో ఉంటుంది. ‘రాజమార్గ్ యాత్ర’ యాప్లో టైమ్ స్టాంప్తో క్లీన్గాలేని టాయిలెట్స్ పిక్స్ అప్లోడ్ చేయాలి. అర్హత కలిగిన వారికి రివార్డు అందిస్తారు. NHAI నిర్వహించే టాయిలెట్లకే ఇది వర్తిస్తుంది.
News October 14, 2025
HYD: అబ్బాయిలపై లైంగిక దాడి.. చేసింది ఇతడే..!

HYD సైదాబాద్ జువైనల్ హోమ్లో <<17995388>>బాలురిపై లైంగిక దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలసదన్లో బాలలపై నిందితుడు రెహమాన్ తరచూ లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాలుడు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెహమాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల సంరక్షణ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.
News October 14, 2025
HYD: అబ్బాయిలపై లైంగిక దాడి.. చేసింది ఇతడే..!

HYD సైదాబాద్ జువైనల్ హోమ్లో <<17995388>>బాలురిపై లైంగిక దాడి<<>> జరిగిన విషయం తెలిసిందే. పోలీసులు తెలిపిన వివరాలు.. బాలసదన్లో అబ్బాయిలపై నిందితుడు రెహమాన్ తరచూ లైంగిక దాడి చేస్తున్నాడు. ఈ క్రమంలో ఓ బాలుడు ఈ విషయాన్ని తన తల్లికి చెప్పగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. రెహమాన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బాలల సంరక్షణ సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు.