News April 10, 2025
WGL: మార్కెట్లో చిరుధాన్యాల ధరలు ఇలా

వరంగల్ ఎనుమాముల వ్యవసాయ మార్కెట్లో వివిధ రకాల చిరుధాన్యాలు, సరుకుల ధరలు ఇలా ఉన్నాయి. టమాటా మిర్చి క్వింటాకు బుధవారం ధర రూ.28వేలు పలకగా.. నేడు రూ.28,500 పలికింది. అలాగే దీపిక మిర్చి క్వింటా ధర నిన్న రూ.12,200 పలకగా.. ఈరోజు రూ.12,500కు తగ్గింది. 5531 మిర్చికి బుధవారం రూ.9,300 పలకగా నేడు రూ.9,500 పలికినట్లు వ్యాపారులు తెలిపారు. అలాగే మక్కలు(బిల్టీ) రూ.2,295, పసుపు క్వింటాకి రూ.13,688 ధర వచ్చాయి.
Similar News
News November 26, 2025
యథావిధిగానే కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాలు..!

జిల్లాల పునర్విభజనపై మంత్రివర్గ ఉపసంఘం కసరత్తు ముగిసింది. మార్పులు, చేర్పులకు సంబంధించిన నివేదికను CMకు అందినట్టు సమాచారం. అయితే కృష్ణా, NTR జిల్లాలు యథావిధిగానే కొనసాగే అవకాశం ఉంది. కృష్ణాలోని గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలను NTR జిల్లాలో, ఏలూరు జిల్లాలోని కైకలూరును కృష్ణాజిల్లాలో విలీనం చేస్తారన్న ప్రచారం జరిగింది. అయితే ఎటువంటి మార్పులు లేకుండానే యథావిధిగా కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.
News November 26, 2025
23 మంది TDP MLAలపై మంత్రి లోకేశ్ సీరియస్

AP: పార్టీ కంటే మంత్రులు, MLAలు ఎక్కువ కాదని TDP నేషనల్ సెక్రటరీ, మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరు మంత్రులు, 23 మంది MLAలపై జోనల్ కో-ఆర్డినేటర్ల భేటీలో సీరియస్ అయ్యారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. DEC 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.
News November 26, 2025
23 మంది TDP MLAలపై మంత్రి లోకేశ్ సీరియస్

AP: పార్టీ కంటే మంత్రులు, MLAలు ఎక్కువ కాదని TDP నేషనల్ సెక్రటరీ, మంత్రి లోకేశ్ అన్నారు. ప్రజలతో, పార్టీ శ్రేణులతో గ్రీవెన్స్ నిర్వహించని ఇద్దరు మంత్రులు, 23 మంది MLAలపై జోనల్ కో-ఆర్డినేటర్ల భేటీలో సీరియస్ అయ్యారు. వారి నుంచి వివరణ తీసుకోవాలని ఆదేశించారు. నామినేటెడ్ పోస్టులు రాని వారికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. DEC 1 నుంచి పార్టీ శ్రేణులకు శిక్షణా తరగతులు నిర్వహించాలని నిర్ణయించారు.


