News December 1, 2024
మే 20, 2022న జస్టిస్ చంద్రచూడ్ ఏం చెప్పారు?

జ్ఞానవాపి మసీదుపై పిటిషన్ విచారణ సందర్భంగా అప్పటి CJI DY చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యలే ప్రార్థనా స్థలాలపై వివాదాలకు కారణమని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. మే 20, 2022న ఈ కేసును విచారిస్తూ ‘ప్రార్థనా స్థలాల ప్రాచీన స్వరూపం ఏంటన్నది నిర్ధారించడాన్ని <<14742769>>Places of Worship Act-1991<<>> అడ్డుకోద’ని మౌఖికంగా అన్నారు. దీని వల్లే ప్రార్థనా స్థలాలపై వివాదాలు అధికమయ్యాయని విపక్షాలు తప్పుబడుతున్నాయి.
Similar News
News December 13, 2025
కేంద్ర మాజీ మంత్రి కన్నుమూత

AP: కేంద్ర మాజీ మంత్రి కుసుమ కృష్ణమూర్తి(85) గుండెపోటుతో ఢిల్లీలో కన్నుమూశారు. దీంతో కాంగ్రెస్ నేతలు ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కృష్ణమూర్తి అమలాపురం నుంచి మూడుసార్లు ఎంపీగా గెలిచారు. పెట్రోలియం&కెమికల్స్ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. INC జాయింట్ సెక్రటరీగానూ పనిచేశారు.
News December 13, 2025
MECON లిమిటెడ్లో ఉద్యోగాలకు నోటిఫికేషన్

మెటలర్జికల్& ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్ (<
News December 13, 2025
అతి శక్తిమంతమైన 18 కొండలు

మణికంఠుడు 18 కొండలను దాటి శబరిమలలో కొలువయ్యాడని భక్తులు నమ్ముతారు. ఆ కొండలు దాటిన భక్తులకు మోక్షం లభిస్తుందని పండితులు చెబుతారు. ఆ 18 మెట్లు: 1.పొన్నాంబళమేడు 2.గౌదవమల 3.నాగమల 4.సుందరమల 5.చిట్టంబలమల 6.దైలాదుమల 7.శ్రీపాదమల 8.ఖలిగిమల 9.మాతంగమల 10.దేవరమల 11.నీల్కల్ మల 12.దాలప్పార్ మల 13.నీలిమల 14.కరిమల 15.పుత్తుశేరిమల 16.కాళైకట్టి మల 17.ఇంజప్పార మల 18.శబరిమల. <<-se>>#AyyappaMala<<>>


