News April 3, 2024
‘క్రోధి’నామ సంవత్సరం అంటే?

ఈనెల 9న ఉగాది పండగ సందర్భంగా తెలుగు ప్రజలు ‘క్రోధి’నామ సంవత్సరంలోకి అడుగుపెట్టనున్నారు. ఇది కలియుగంలో 5,125వ సంవత్సరం. క్రోధినామ సంవత్సరం అంటే క్రోధమును కలిగించేదని అర్థం. అంటే ప్రజలు కోపం, ఆవేశంతో వ్యవహరిస్తారని పండితులు చెబుతున్నారు. కుటుంబసభ్యుల మధ్య కోపతాపాలు, రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, దేశాల మధ్య కోపావేశాలతో యుద్ధ వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని అంటున్నారు.
Similar News
News November 22, 2025
స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు కొనసాగించండి: కలెక్టర్

కలెక్టర్ లక్ష్మిషా అధ్యక్షతన PCPNDT, DLMMAA, ART–Surrogacy అమలు పై సమీక్ష సమావేశం క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్ల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆడబిడ్డల సంరక్షణపై ప్రత్యేక పోస్టర్లు, గర్భిణీలకు యోగ–సుఖ ప్రసవంపై అవగాహన కల్పించాలన్నారు.కొత్త 12 స్కానింగ్ సెంటర్లు,19 మోడిఫికేషన్లు,13 పునరుద్ధరణలు, 4 సరోగసి జంటలకు అనుమతి మంజూరు చేశారు.
News November 22, 2025
స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు కొనసాగించండి: కలెక్టర్

కలెక్టర్ లక్ష్మిషా అధ్యక్షతన PCPNDT, DLMMAA, ART–Surrogacy అమలు పై సమీక్ష సమావేశం క్యాంపు కార్యాలయంలో జరిగింది. స్కానింగ్ సెంటర్లపై తనిఖీలు, డెకాయ్ ఆపరేషన్ల ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. ఆడబిడ్డల సంరక్షణపై ప్రత్యేక పోస్టర్లు, గర్భిణీలకు యోగ–సుఖ ప్రసవంపై అవగాహన కల్పించాలన్నారు.కొత్త 12 స్కానింగ్ సెంటర్లు,19 మోడిఫికేషన్లు,13 పునరుద్ధరణలు, 4 సరోగసి జంటలకు అనుమతి మంజూరు చేశారు.
News November 22, 2025
ఎన్నికల విధులు పట్ల నిర్లక్ష్యం వద్దు… పద్దతి మార్చుకోండి – జేసీ

ఎన్నికల విధులు పట్ల కొన్ని బూత్లెవల్ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ ధోరణి వెంటనే మారాలంటూ జాయింట్ కలెక్టర్, ముడా ఇంఛార్జి వైస్ ఛైర్మన్, పెడన నియోజకవర్గ ఎన్నికల రిటర్నింగ్ అధికారి నవీన్ తీవ్రస్థాయిలో హెచ్చరించారు. శుక్రవారం పెడన పంక్షన్ హాలులో నిర్వహించిన శిక్షణ–సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. పెడన నియోజకవర్గానికి చెందిన 217 మంది బీఎల్వోలతో పాటు ఏఈఆర్వోలు పాల్గొన్నారు.


