News July 23, 2024
జూన్ 3న స్టాక్ మార్కెట్లో ఏం జరిగిందంటే!

ఎగ్జిట్పోల్ ఊపులో జూన్ 3న నిఫ్టీ 3.25% పెరిగింది. కౌంటింగ్ రోజైన 4న మాత్రం 5.93% పతనమైంది. దీంతో మార్కెట్లో ఏం జరిగిందో సెబీ పార్లమెంటుకు నివేదిక ఇచ్చింది. 3న NSEలో టాప్ 100 సెల్లర్స్ రూ.87915 కోట్ల విలువైన స్టాక్స్ అమ్మేశారని తెలిపింది. MFలు రూ.15572 కోట్లు, PFI రూ.10658 కోట్లు, రిటైల్ రూ.4544 కోట్లు, బీమా రూ.2566 కోట్లు, PMS రూ.362 కోట్లు, ఇతర సంస్థలు రూ.54,211 కోట్ల మేర అమ్మకాలు చేపట్టాయి.
Similar News
News November 18, 2025
నవోదయ ప్రవేశాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. విద్యార్థులు <
News November 18, 2025
నవోదయ ప్రవేశాలు.. అడ్మిట్ కార్డులు విడుదల

జవహర్ నవోదయ విద్యాలయాల్లో 2026-27 విద్యాసంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాలకు అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. విద్యార్థులు <
News November 18, 2025
1383 పోస్టులకు నోటిఫికేషన్

దేశవ్యాప్తంగా ఉన్న ఎయిమ్స్ హాస్పిటల్స్, కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూట్స్లో 1383 గ్రూప్ B, గ్రూప్ C పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. అర్హతగల అభ్యర్థులు డిసెంబర్ 2వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి టెన్త్, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. వయసు 18 నుంచి 30ఏళ్ల మధ్య ఉండాలి. రాత పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్. https://aiimsexams.ac.in/


