News December 20, 2024

BGT 2-2తో డ్రా అయితే?

image

BGT సిరీస్ 2-2తో డ్రా అయితే భారత్ WTC ఫైనల్‌కు వెళ్లేందుకు ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది. అప్పుడు AUSతో రెండు మ్యాచుల సిరీస్‌ను SL 1-0 తేడాతో గెలవాలి. అలాగే SAను PAK 2-0తో ఓడించాలి. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్‌లో SA, AUS తొలి రెండు స్థానాల్లో ఉండగా, IND మూడో స్థానంలో ఉంది. ఒకవేళ BGT చివరి రెండు టెస్టులను IND గెలిస్తే ఇతర సిరీస్‌లతో సంబంధం లేకుండా నేరుగా ఫైనల్‌కు వెళ్తుంది.

Similar News

News November 26, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్‌పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్‌లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

News November 26, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్‌పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్‌లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్

News November 26, 2025

ఇండియాలో భద్రతపై నమ్మకముంది: ఇజ్రాయెల్

image

ఇజ్రాయెల్ PM నెతన్యాహు DECలో జరగాల్సిన తన భారత పర్యటనను వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే. ఢిల్లీ బాంబు పేలుడే ఇందుకు కారణమని ప్రచారం జరిగింది. తాజాగా ఇజ్రాయెల్ PMO దీనిపై స్పందించింది. ‘ఇజ్రాయెల్-ఇండియాతో పాటు ప్రధానులు నెతన్యాహు, మోదీల బంధం చాలా బలమైనది. PM మోదీ నాయకత్వంలోని భారత్‌లో భద్రతపై మా ప్రధానికి పూర్తి నమ్మకముంది. ఇప్పటికే కొత్త డేట్స్ కోసం చర్చలు ప్రారంభమయ్యాయి’ అని ట్వీట్ చేసింది.