News September 16, 2024
రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటి?: మంత్రి కోమటిరెడ్డి

TG: సచివాలయంలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు చేస్తే తప్పేంటని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. గత పదేళ్లలో BRS ప్రభుత్వం ఎందుకు తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయలేదని ప్రశ్నించారు. ‘రాజీవ్ గాంధీపై మాట్లాడే అర్హత KTRకు లేదు. పదేళ్లు మాదే అధికారం. వాళ్లు ఒకటి అంటే మేం రెండు అంటాం. పరుష భాష నేర్పింది కేసీఆరే. అసెంబ్లీలో ప్రతిపక్ష నేత ఎవరో BRS నేతలు చెప్పాలి’ అని మీడియాతో వ్యాఖ్యానించారు.
Similar News
News December 25, 2025
అమ్మాయిలూ.. మీ హ్యాండ్ బ్యాగ్లో ఇవి ఉన్నాయా!

మహిళల హ్యాండ్బ్యాగ్లో ఎప్పుడూ ఓ చిన్న వెండి నాణెం, కొత్త నోటు ఉండాలని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. ఎరుపు వస్త్రంలో వాటిని ఉంచితే ఆర్థిక వృద్ధి కలుగుతుందని అంటున్నారు. ‘ఈ రంగు శక్తికి, సంవృద్ధికి చిహ్నం, సానుకూల శక్తిని పెంచుతుంది. అలాగే చిన్న గోమతి చక్రం, లక్ష్మీ గవ్వలను ఉంచాలి. వీటి వల్ల అప్పుల బాధలు పోయి సంపదలు చేకూరుతాయి. ఈ మార్పులతో జీవితంలో అదృష్టం, ప్రశాంతత రెట్టింపవుతాయి’ అంటున్నారు.
News December 25, 2025
భారీ జీతంతో IIT ఇండోర్లో ఉద్యోగాలు

<
News December 25, 2025
డ్రైవరన్నా గమ్యమే కాదు.. ప్రాణమూ ముఖ్యమే!

రోడ్డు <<18667549>>ప్రమాదాల్లో<<>> పదుల సంఖ్యలో ప్రాణాలు పోతున్నాయి. అతివేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ఇలా కారణమేదైనా ప్రయాణికులే బలైపోతున్నారు. ప్రస్తుతం చలికాలం కావడంతో పొగమంచుతో ప్రమాదాల సంఖ్య పెరుగుతోంది. అందుకే డ్రైవర్లు కొన్ని జాగ్రత్తలు పాటిస్తే మంచిది. పరిమిత వేగంలోనే వాహనాన్ని నడపడం, లాంగ్ జర్నీలో విశ్రాంతి తీసుకోవడం, మధ్యమధ్యలో ముఖం కడుక్కోవటం, ఎర్లీ అవర్స్లో వాహనం నడపకపోతే ప్రమాదాలు తగ్గే అవకాశముంటుంది.


