News July 24, 2024
ఏ రీరిలీజ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు?

టాలీవుడ్ బ్లాక్ బస్టర్లు మరోసారి థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ రీరిలీజ్ కానుంది. రవితేజ-రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’ ఈనెల 27న, మహేశ్ బాబు నటించిన ఐకానిక్ మూవీ ‘మురారీ’ ఆగస్టు 9న, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ SEP 2న థియేటర్లలో మరోసారి రిలీజ్ కానున్నాయి. అక్కినేని నాగార్జున – RGV కాంబోలో వచ్చిన ‘శివ’ ఆగస్టు 29న రీరిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Similar News
News December 13, 2025
వంటింటి చిట్కాలు

* బియ్యం డబ్బాలో నాలుగు వెల్లుల్లి రెబ్బలు ఉంచితే పురుగు చేరదు.
* వండటానికి ముందు ఆకుకూరలను పంచదార నీళ్ళలో ఉంచితే కూరలు రుచిగా వుంటాయి.
* అరిసెలు వండేటప్పుడు పాకంలో బియ్యం పిండి సరిపోకపోతే తగినంత గోధుమపిండి కలపండి.
* పెండలం, కంద దుంపలు ముక్కలుగా కోసిన తరువాత కాసేపు పెరుగులో ఉంచితే జిగురు పోతుంది. కూర రుచిగా ఉంటుంది.
News December 13, 2025
అఖండ-2.. తొలిరోజు రూ.59.5 కోట్ల కలెక్షన్లు

బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన అఖండ-2 సినిమా బాక్సాఫీస్ వద్ద అదరగొట్టింది. ప్రీమియర్స్తో కలిపి తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.59.5 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించినట్లు మేకర్స్ వెల్లడించారు. బాలయ్య కెరీర్లో ఇవే బిగ్గెస్ట్ ఓపెనింగ్ కలెక్షన్లు అని తెలిపారు. నిన్న విడుదలైన ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ వచ్చిన విషయం తెలిసిందే. ఆది పినిశెట్టి, సంయుక్త, హర్షాలీ కీలక పాత్రలు పోషించారు.
News December 13, 2025
NIT ఆంధ్రప్రదేశ్లో ఉద్యోగాలు

<


