News July 24, 2024
ఏ రీరిలీజ్ కోసం ఎక్కువ వెయిట్ చేస్తున్నారు?

టాలీవుడ్ బ్లాక్ బస్టర్లు మరోసారి థియేటర్లలో రిలీజ్ కానున్నాయి. చిరంజీవి బర్త్ డే సందర్భంగా ఆగస్టు 22న ‘ఇంద్ర’ రీరిలీజ్ కానుంది. రవితేజ-రాజమౌళి కాంబోలో వచ్చిన ‘విక్రమార్కుడు’ ఈనెల 27న, మహేశ్ బాబు నటించిన ఐకానిక్ మూవీ ‘మురారీ’ ఆగస్టు 9న, పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ SEP 2న థియేటర్లలో మరోసారి రిలీజ్ కానున్నాయి. అక్కినేని నాగార్జున – RGV కాంబోలో వచ్చిన ‘శివ’ ఆగస్టు 29న రీరిలీజ్ అయ్యే అవకాశం ఉంది.
Similar News
News November 4, 2025
ఆధార్ PVC కార్డును ఈజీగా అప్లై చేయండిలా!

ఆధార్ను PVC కార్డుగా మార్చుకుంటే ఎక్కువ మన్నికగా ఉంటుంది. పర్సులో పెట్టుకోవడానికి కూడా అనువుగా ఉంటుంది. హోలోగ్రామ్, మైక్రో-టెక్స్ట్, సెక్యూర్ క్యూఆర్ కోడ్ వంటి అధునాతన భద్రతా ఫీచర్లను కలిగి ఉన్న ఈ కార్డును ఆన్లైన్లో సులభంగా ఆర్డర్ చేసుకోవచ్చు. UIDAI <
News November 4, 2025
CSIR-NIOలో 24 ఉద్యోగాలు

CSIR-నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషినోగ్రఫీ(<
News November 4, 2025
నా భార్యను తాళి వేసుకోవద్దనే చెప్తా: రాహుల్

రాహుల్ రవీంద్రన్ తన భార్య, గాయని చిన్మయి శ్రీపాద మంగళసూత్రం ధరించడంపై చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఇటీవల ‘గర్ల్ ఫ్రెండ్’ మూవీ ప్రమోషన్స్లో రాహుల్ మాట్లాడారు. ‘పెళ్లి తర్వాత మంగళసూత్రం ధరించాలా వద్దా అనేది పూర్తిగా నా భార్య చిన్మయి నిర్ణయం. నేను తాళి వేసుకోవద్దనే చెప్తా. ఎందుకంటే పెళ్లి తర్వాత అమ్మాయిలకు తాళి ఉన్నట్లు అబ్బాయిలకు ఎలాంటి ఆధారం లేదు. ఇది ఒక వివక్ష లాంటిదే’ అని చెప్పారు.


