News March 23, 2024
కేజ్రీవాల్ అరెస్ట్తో ఎవరికి లాభం? – 1/3

ఎన్నికల వేళ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ సంచలనమైంది. దీనిపై రాజకీయ వర్గాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ అరెస్ట్తో కేజ్రీవాల్కే లబ్ధి అని కొందరు, బీజేపీకే లాభం అనేది మరికొందరు అనుకుంటున్నారు. అయితే ఏ పక్షానికీ పూర్తిగా లబ్ధి ఉండదనేది విశ్లేషకులు మాట. ప్రతిపక్ష నేతల అరెస్ట్తో సింపతీ వస్తుందనే గ్యారంటీ లేదంటున్నారు. అందుకు గతంతో జరిగిన అరెస్ట్లే ఉదాహరణగా చెబుతున్నారు.
Similar News
News January 30, 2026
కాంగ్రెస్, బీఆర్ఎస్లకు ‘rebels’ బెడద

TG: మున్పి‘పోల్స్’లో పార్టీలకు రెబల్స్ బెడద తప్పేలా లేదు. PCC చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్, BRS వర్కింగ్ ప్రెసిడెంట్ KTRలకు వీటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. ఇప్పటికే మహబూబ్నగర్, జగిత్యాల, గద్వాల్, నిజామాబాద్, కామారెడ్డి, ఖమ్మం, కొత్తగూడెంలలోని రెబల్స్పై పార్టీ ఇన్ఛార్జ్లతో వారు మాట్లాడినట్లు సమాచారం. నామినేషన్లు ముగిశాక వారిని ఉపసంహరింప చేసేలా చర్యలు చేపడుతున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు FEB3.
News January 30, 2026
IIT హైదరాబాద్లో ఉద్యోగాలు

<
News January 30, 2026
ఆహార పదార్థాలు మాడు వాసన పోవాలంటే

ఒక్కోసారి ఎంత జాగ్రత్తగా వంట చేసినా ఆహారపదార్థాలు మాడిపోయి వాసన వస్తుంటాయి. కొన్ని చిట్కాలతో మాడు వాసన రాకుండా జాగ్రత్త పడొచ్చు. *బిర్యానీ, పలావ్ అండుగంటితే ఉల్లిపాయను నాలుగు ముక్కలుగా కోసి వండిన గిన్నెలోని మూలల్లో ఉంచాలి. పావుగంట తర్వాత ఆ ముక్కలు తీసేస్తే మాడు వాసన చాలా వరకు తగ్గుతుంది. *మాడిపోయిన కూరలు, ఇతర ఆహార పదార్థాలపై దాల్చినచెక్క పొడిని చల్లితే వాసనపోయి మంచి రుచి వస్తుంది.


