News November 23, 2024
ఎవరు బాహుబలి..? ఎవరు మహాబలి..?

మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రస్తుతం మహాయుతి ఆధిక్యత కనబరుస్తోంది. కాగా ఇందులోని అన్ని పార్టీల సారథులూ సీఎం పదవిపై ఆశలు పెట్టుకున్నారు. శివసేన (శిండే వర్గం) చీఫ్, ప్రస్తుత సీఎం ఏక్నాథ్ శిండే మరోసారి సీఎం అవుతానని ధీమాగా ఉన్నారు. అయితే ఆయన కింగ్ మేకర్ అనేలా మారుతారా? మరోసారి BJP ఈ ఛాన్స్ ఇస్తుందా?. ఇక ఈ పదవిని ఆశిస్తున్న NCP (అజిత్ వర్గం) సారథి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ స్వయంగా వెనకబడ్డారు.
Similar News
News November 24, 2025
ఘోర ప్రమాదం.. భయానక ఫొటో

TG: హైదరాబాద్ శామీర్పేట ORR మీద ఘోర ప్రమాదం జరిగింది. రన్నింగ్ కారులో మంటలు చెలరేగి నిమిషాల్లోనే మొత్తం దగ్ధమైంది. కూర్చున్న సీటులోనే డ్రైవర్ సజీవ దహనమయ్యాడు. అతని అస్థిపంజరం మాత్రమే మిగిలింది. ఇందుకు సంబంధించిన భయానక ఫొటో ఉలికిపాటుకు గురిచేస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేపట్టారు. సీట్ బెల్ట్ లాక్ అవడంతోనే డ్రైవర్ బయటకు రాలేకపోయినట్లు తెలుస్తోంది.
News November 24, 2025
భారత్-కెనడా మధ్య ట్రేడ్ టాక్స్ పున:ప్రారంభం!

జస్టిన్ ట్రూడో హయాంలో దెబ్బతిన్న కెనడా-భారత్ సంబంధాల పునరుద్ధరణకు అడుగులు పడుతున్నాయి. ద్వైపాక్షిక వాణిజ్యం ఒప్పందాలపై చర్చలను ప్రారంభించేందుకు ఇరు దేశాల PMలు మోదీ, మార్క్ కార్నీ G20 సదస్సులో నిర్ణయించారు. వచ్చే ఏడాది భారత్లో పర్యటించేందుకు కార్నీ అంగీకరించారు. రెండు దేశాల మధ్య గత ఏడాది $22 బిలియన్ల వాణిజ్యం జరగగా, 2030 నాటికి $50 బిలియన్లకు చేర్చడమే లక్ష్యమని విదేశాంగశాఖ తెలిపింది.
News November 24, 2025
118 నాన్ టీచింగ్ పోస్టులకు నోటిఫికేషన్

<


