News September 6, 2025
విష్ణువు దశావతారాలు ఎందుకు ఎత్తారు? (2/2)

క్షత్రియ జాతిలో పెరిగిన అహంకారాన్ని అణిచివేయడానికి విష్ణువు పరశురాముని అవతారం ఎత్తారు. ధర్మాన్ని నిలబెట్టడానికి, రావణుణ్ని సంహరించి ధర్మ స్థాపన చేయడానికి రామునిగా వచ్చారు. దుష్టులను శిక్షించడానికి, మహాభారత యుద్ధంలో ధర్మాన్ని రక్షించడానికి కృష్ణునిగా వచ్చారు. శాంతి సందేశాన్ని ప్రచారం చేయడానికి బుద్ధుని అవతారం ఎత్తారు. కలియుగం అంతంలో ధర్మాన్ని తిరిగి స్థాపించడానికి కల్కి రూపంలో అవతరిస్తారని నమ్మకం.
Similar News
News September 6, 2025
కాబోయే భార్య శృంగారానికి ఒప్పుకోలేదని..!

మహారాష్ట్రకు చెందిన ఓ యువకుడు తనకు కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు. పాల్ఘర్కు చెందిన నీలేశ్ ధోంగ్డాకు, బిబల్దార్కు చెందిన ఓ మైనర్ బాలికకు పెళ్లి నిశ్చయమైంది. ఆ బాలిక ఒంటరిగా ఉన్న సమయంలో నీలేశ్ ఇంటికి వెళ్లాడు. శృంగారంలో పాల్గొనాలని బలవంతం చేయడంతో ఆమె అంగీకరించలేదు. దీంతో ఆమెపై అత్యాచారం చేసి, ఉరేసి చంపాడు. యువతి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు విచారించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది.
News September 6, 2025
గోవా షిప్యార్డ్లో 30 పోస్టులు

<
News September 6, 2025
BREAKING: ఇండియా-A కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్

ఇండియా-A జట్టు కెప్టెన్గా స్టార్ ప్లేయర్ శ్రేయస్ అయ్యర్ను బీసీసీఐ నియమించింది. ఈ నెల 19 నుంచి ఆస్ట్రేలియా Aతో జరగబోయే రెండు మల్టీ డే మ్యాచుల కోసం జట్టును ఎంపిక చేసింది. జట్టు: అయ్యర్ (C), ఈశ్వరన్, జగదీశ్వరన్(WK), సాయి సుదర్శన్, ధ్రువ్ జురేల్ (VC&WK), దేవదత్ పడిక్కల్, హర్ష్ దూబే, ఆయుష్ బదోనీ, నితీశ్ రెడ్డి, తనుష్ కోటియన్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ఖలీల్ అహ్మద్, మానవ్ సుతార్, యశ్ ఠాకూర్