News November 21, 2024
అదానీపై అమెరికాలో కేసు ఎందుకు?

అదానీ ఇండియాలోని ప్రభుత్వాలకు, డిస్కంలకు లంచం ఇచ్చారని USలో కేసు నమోదవడం ఏంటి? వారెంట్ జారీ చేయడమేంటి? అనుకుంటున్నారా? తప్పుడు పద్ధతుల్లో అమెరికా నుంచి పెట్టుబడులు రాబట్టారనేది అదానీపై ఉన్న ప్రధాన ఆరోపణ. అవినీతి మార్గంలో ప్రాజెక్టులు చేపట్టి, వాటిల్లో తమ దేశ పౌరులతో ఇన్వెస్ట్ చేయించుకున్నారని అమెరికా ప్రాసిక్యూటర్లు వాదిస్తున్నారు. ఇలా చేయడం ఆ దేశంలో చట్టవిరుద్ధం. అందుకే అక్కడ కేసు పెట్టారు.
Similar News
News December 22, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(డిసెంబర్ 22, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.47 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.05 గంటలకు
♦︎ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 22, 2025
ఈ రోజు నమాజ్ వేళలు(డిసెంబర్ 22, సోమవారం)

♦︎ ఫజర్: తెల్లవారుజామున 5.24 గంటలకు
♦︎ సూర్యోదయం: ఉదయం 6.42 గంటలకు
♦︎ దుహర్: మధ్యాహ్నం 12.15 గంటలకు
♦︎ అసర్: సాయంత్రం 4.11 గంటలకు
♦︎ మఘ్రిబ్: సాయంత్రం 5.47 గంటలకు
♦︎ ఇష: రాత్రి 7.05 గంటలకు
♦︎ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.
News December 22, 2025
కొండగట్టుకు టీటీడీ నిధులు.. ధన్యవాదాలు తెలిపిన పవన్

కొండగట్టు ఆలయానికి రూ.35.19 కోట్లు కేటాయించినందుకు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సీఎం చంద్రబాబు, TTD ఛైర్మన్ BR నాయుడుకు ధన్యవాదాలు తెలిపారు. ‘నాకు పునర్జన్మను ప్రసాదించింది కొండగట్టు అంజన్న. స్వామి వారి సన్నిధిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టేందుకు అవకాశం కల్పించినందుకు ఆంజనేయుడికి ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. ఈ నిధులతో భక్తులకు మరింత సౌకర్యాలు కలగాలని ఆకాంక్షిస్తున్నా’ అని ట్వీట్ చేశారు.


