News August 18, 2024

ఈ సమయంలో రాఖీ ఎందుకు కట్టకూడదంటే?

image

అన్నాచెల్లెళ్లు, అక్కాతమ్ముళ్ల బంధానికి ప్రతీక రక్షాబంధన్. రాఖీ పండుగ జరుపుకొనే ఆగస్టు 19న (సోమవారం) ఉదయం 5.53 నుంచి మ. 1.32 గంటల వరకు భద్రకాలం ఉంది. ఈ సమయంలో రాఖీ కట్టడం శ్రేయస్కరం కాదు. భద్రకాలంలో లంక పాలకుడు రావణుడికి అతని సోదరి రాఖీ కట్టింది. అదే ఏడాది రాముడి చేతిలో లంకాధిపతి హతమయ్యాడు. అందుకే భద్రకాల సమయంలో సోదరులకు రాఖీ కట్టడం అశుభకరమైనదిగా పరిగణించబడుతుంది. <<13878155>>రాఖీ ఎప్పుడు కట్టాలంటే?<<>>

Similar News

News November 18, 2025

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

image

ముంబైలోని <>జనరల్<<>> ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 ఆక్చువేరియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 18, 2025

జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో పోస్టులు

image

ముంబైలోని <>జనరల్<<>> ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా 20 ఆక్చువేరియల్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల వారు DEC 7 వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు IAI/IFoA నిర్వహించే పరీక్షలో కనీసం 2 ఆక్చువేరియల్ సబ్జెక్టులలో ఉత్తీర్ణులై ఉండాలి. ఇంటర్వ్యూ/గ్రూప్ డిస్కషన్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.

News November 18, 2025

ఇన్నేళ్లయినా 21వేల గ్రామాల్లో మొబైల్ సిగ్నల్ లేదు!

image

ఇండియాలో ఇంకా మొబైల్ కనెక్టివిటీ లేని గ్రామాలున్నాయి. తాజాగా లద్దాక్‌లోని మారుమూల గ్రామాలైన మాన్ & మెరాక్‌లో ఎయిర్టెల్ తన సేవలను ప్రారంభించింది. దేశంలో 2024 సెప్టెంబర్ నాటికి దాదాపు 21వేల గ్రామాలకు మొబైల్ కనెక్టివిటీ లేదని ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. ఒడిశాలో అత్యధికంగా 6వేల గ్రామాలు ఫోన్ వాడట్లేదు. కొండలు, లోయలు, దట్టమైన అడవుల్లో ఉన్న మారుమూల ప్రాంతాల్లో టవర్లను ఏర్పాటు చేయలేకపోతున్నారు.