News October 21, 2024
ఎలక్షన్స్ తర్వాత అమెరికా ‘బబుల్’ బరస్టేనా!

US ఎలక్షన్స్ తర్వాత ఏం జరుగుతుందోనని ప్రపంచమంతా భయపడుతోంది. అక్కడి బ్యాంకులు $500bns నష్టాల్లో ఉన్నాయి. లిక్విడిటీ లేదు. ఇక జాతీయ అప్పు $35trns. గోల్డ్, పెట్రోల్ లేకుండానే ప్రింట్ చేస్తున్న డాలర్లు చిత్తుకాగితాలతో సమానమని కియోసాకి లాంటి ఆంత్రప్రెన్యూర్స్, ఎకానమిస్టులు బాహాటంగా చెప్తున్నారు. BRICS కరెన్సీ వస్తే ఇక ఆగమాగమేనని, US బుడగ ఏ క్షణమైనా టప్మని పేలొచ్చని వార్నింగ్ ఇస్తున్నారు. మీ కామెంట్.
Similar News
News November 2, 2025
జోగి రమేశ్ అనుచరుడిని వదిలేసిన పోలీసులు

AP: జోగి రమేశ్ <<18175158>>అనుచరుడు<<>> ఆరేపల్లి రామును ఎక్సైజ్ పోలీసులు వదిలిపెట్టారు. తిరిగి తాము పిలిచినప్పుడూ విచారణకు రావాలని ఆదేశించినట్లు రాము తెలిపారు. రమేశ్ సోదరుడు జోగి రాము ఇళ్లు చూపించాలని ఎక్సైజ్ అధికారులు తనను తీసుకెళ్లారని పేర్కొన్నారు. కల్తీ మద్యం కేసులో A1గా ఉన్న జనార్దన్తో తనకు, జోగి రమేశ్కు ఎలాంటి వ్యాపార లావాదేవీలు లేవని చెప్పారు. జనార్దన్కు ఫోన్ చేసి మాట్లాడేంత పరిచయం రమేశ్కు లేదన్నారు.
News November 2, 2025
MECONలో సీనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు

మెటలర్జికల్ & ఇంజినీరింగ్ కన్సల్టెంట్స్ లిమిటెడ్(<
News November 2, 2025
న్యూస్ రౌండప్

☛ ఎర్రన్నాయుడు వర్ధంతి సందర్భంగా ఆయన సేవలను గుర్తుచేసుకున్న CM చంద్రబాబు
☛ ఇవాళ 6PM నుంచి HYD యూసుఫ్గూడలో KTR రోడ్ షో
☛ WWC: ACA ఆధ్వర్యంలో VJA ఇందిరాగాంధీ స్టేడియంలో భారీ LED స్క్రీన్ ఏర్పాటు
☛ 3 గంటలుగా VJA ఎక్సైజ్ ఆఫీసులోనే జోగి రమేశ్


