News August 27, 2024
ఛాంపియన్స్ ట్రోఫీ వేదిక మారుతుందా?

ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ ప్రస్తుత ఛైర్మన్ పదవీ కాలం నవంబర్తో ముగుస్తుంది. ఆ బాధ్యతలు ప్రస్తుత BCCI సెక్రటరీ జై షా చేపట్టేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ నేపథ్యంలోనే పాకిస్థాన్లో వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగాల్సిన ఛాంపియన్స్ ట్రోఫీ తరలింపు గురించి చర్చ మొదలైంది. భారత క్రికెట్ జట్టు ఎలాగూ పాకిస్థాన్కు వెళ్లదు. కాబట్టి టోర్నీనే పాక్ నుంచి వేరే దేశానికి మారుస్తారా? అనే సందేహం వ్యక్తమవుతోంది.
Similar News
News December 4, 2025
తన కన్నా అందంగా ఉండొద్దని.. మేనత్త దారుణం!

కుటుంబంలో తన కన్నా అందంగా ఎవ్వరూ ఉండొద్దని దారుణాలకు పాల్పడిందో మహిళ. ముగ్గురు కోడళ్లు, కొడుకును నీళ్లలో ముంచి హత్య చేసింది. పానిపట్(హరియాణా)లో పెళ్లివేడుకలో విధి(6) టబ్లో పడి చనిపోయింది. పోలీసుల దర్యాప్తులో మేనత్త పూనమ్ హత్య చేసిందని తేలింది. మరో 3హత్యలూ చేసినట్లు పూనమ్ ఒప్పుకుంది. 2023లో ఇషిక(9)ను చంపిన ఆమె తనపై అనుమానం రాకుండా కొడుకు శుభం(3)ను చంపేసింది. ఆగస్టులో జియా(6)ను పొట్టనపెట్టుకుంది.
News December 4, 2025
ఫిబ్రవరిలో పెళ్లి అని ప్రచారం.. స్పందించిన రష్మిక

నటి రష్మిక మందన్న-విజయ్ దేవరకొండ పెళ్లి వార్తలు కొంతకాలంగా వైరల్ అవుతూనే ఉన్నాయి. 2026 ఫిబ్రవరిలో రాజస్థాన్లో పెళ్లి జరుగుతుందనే ప్రచారం జరుగుతోంది. దీనిపై రష్మిక తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘వివాహాన్ని నేను ధ్రువీకరించను. అలాగని ఖండించను. సమయం వచ్చినప్పుడు మాట్లాడతా. అంతకుమించి ఏమీ చెప్పను’ అని ప్రశాంతంగా సమాధానం ఇచ్చారు.
News December 4, 2025
APPLY NOW: BEMLలో ఉద్యోగాలు

భారత్ ఎర్త్ మూవర్స్ లిమిటెడ్(<


