News September 28, 2024
స్కూళ్ల టైమింగ్స్ మార్చాలని ఆందోళన

TG: రాష్ట్ర వ్యాప్తంగా గురుకుల పాఠశాలల టైమింగ్స్ మార్చాలని HYD ఇందిరాపార్క్ వద్ద ఉపాధ్యాయులు ఆందోళనకు దిగారు. మెస్ ఛార్జీలు పెంచాలని, ఇతర సమస్యలు కూడా పరిష్కరించాలని డిమాండ్ చేస్తున్నారు. టీచర్ల ఆందోళనకు టీచర్స్ MLC నర్సిరెడ్డి మద్దతిచ్చారు.
Similar News
News December 6, 2025
రూ.350 కోట్ల బంగ్లాలోకి ఆలియా గృహప్రవేశం.. ఫొటోలు

బాలీవుడ్ నటి ఆలియా భట్, నటుడు రణ్బీర్ కపూర్ దంపతులు ముంబైలోని పాలి హిల్లో తమ రూ.350 కోట్ల విలువైన కొత్త బంగ్లాలోకి ఇటీవల గృహప్రవేశం చేశారు. నవంబర్లో జరిగిన పూజకు సంబంధించిన ఫొటోలను ఆలియా తన Instaలో పంచుకున్నారు. ‘కృష్ణరాజ్’ పేరుతో ప్రసిద్ధి చెందిన ఈ బంగ్లా సంప్రదాయ భారతీయ శైలితో పాటు ఆధునిక డిజైన్తో నిర్మించారు.
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News December 6, 2025
సెంట్రల్ గ్లాస్ & సిరామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<


