News September 12, 2024
వైసీపీ ఎమ్మెల్యేలు పక్కచూపులు చూస్తున్నారు: గంటా శ్రీనివాస్

AP: వరద బాధితుల్ని ఆదుకోకుండా జైలులో ఉన్న పార్టీ నేతలను జగన్ పరామర్శిస్తున్నారని MLA గంటా శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. ‘బాధితులకు GOVT అందిస్తున్న సాయంపై ఆరోపణలు చేస్తే చరిత్రహీనులుగా మారుతారు. ఎన్నికల్లో YCPని ప్రజలు చిత్తుగా ఓడించినా జగన్లో మార్పు రాలేదు. వైసీపీకి ఉన్న 11 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి చూస్తున్నారు. కూటమి సర్కార్ గేట్లు ఎత్తేస్తే వైసీపీలో జగన్ ఒక్కరే మిగులుతారు’ అని అన్నారు.
Similar News
News November 20, 2025
సత్యజిత్ రే ఫిల్మ్ అండ్ టెలివిజన్ ఇన్స్టిట్యూట్లో ఉద్యోగాలు

<
News November 20, 2025
దీక్ష తీసుకున్న సంవత్సరం, స్వామి పేరు

1. కన్నె స్వామి, 2. కత్తి స్వామి,
3. గంట స్వామి, 4. గద స్వామి,
5. గురుస్వామి, 6. జ్యోగి స్వామి,
7. సూర్య స్వామి, 8. చంద్ర స్వామి,
9. త్రిశూల స్వామి, 10. శంఖు స్వామి,
11. చక్ర స్వామి, 12. నాగాభరణ స్వామి,
13. శ్రీహరి స్వామి, 14. పద్మ స్వామి,
15. శ్రీ స్వామి, 16. శబరిగిరి స్వామి,
17. ఓంకార స్వామి, 18. నారికేళ స్వామి.
News November 20, 2025
ఢిల్లీలో గాలి కాలుష్యం ఎందుకు ఎక్కువంటే?

దేశ రాజధాని ఢిల్లీలో ప్రకృతి, మానవ తప్పిదాలతో వాయుకాలుష్యం విపరీతంగా పెరుగుతోంది.
*దాదాపు 3 కోట్లకు పైగా వాహనాలు ఉన్నాయి. దీనివల్ల వెలువడే కార్బన్ మోనాక్సైడ్
*NCR చుట్టుపక్కల ఇండస్ట్రియల్ క్లస్టర్లు, నిర్మాణాలు
*సరిహద్దుల్లోని పంజాబ్, హరియాణాల్లో పంట ముగిశాక వ్యర్థాలు కాల్చేయడం
*ఢిల్లీకి ఓవైపు హిమాలయాలు, మరోవైపు ఆరావళి పర్వతాలు ఉంటాయి. దీంతో పొగ బయటకు వెళ్లలేకపోవడం


