News July 26, 2024
మంత్రి లోకేశ్ను కలిసిన వైసీపీ ఎమ్మెల్సీ

AP: శాసనమండలి డిప్యూటీ ఛైర్పర్సన్, వైసీపీ ఎమ్మెల్సీ జకియా ఖానమ్ తన కుటుంబసభ్యులతో కలిసి మంత్రి నారా లోకేశ్తో భేటీ అయ్యారు. ఇప్పటికే మరో మంత్రి ఎన్ఎండీ ఫరూక్తో కూడా ఆమె సమావేశమయ్యారు. వైసీపీ నేతలందరూ చట్టసభలను బహిష్కరించినా ఆమె మాత్రం మండలికి వస్తున్నారు. త్వరలోనే జకియా వైసీపీకి గుడ్ బై చెప్పి టీడీపీలో చేరనున్నట్లు తెలుస్తోంది.
Similar News
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.
News November 28, 2025
ఏపీ క్యాబినెట్ నిర్ణయాలు

*నూర్బాషా, దూదేకుల సహకార ఫైనాన్స్ కార్పొరేషన్కు ఆమోదం
*తిరుపతి ఎస్వీ వర్సిటీలో లైవ్స్టాక్ రీసెర్చ్ కేంద్రం ఏర్పాటు
*ఖరీఫ్ అవసరాలకు మార్క్ఫెడ్ ద్వారా రూ.5వేల కోట్ల రుణ ప్రతిపాదనకు ఆమోదం
*పవర్ ప్రాజెక్టుల ఏర్పాటు, పట్టణాభివృద్ధి శాఖలో చట్టసవరణలకు ఆమోదం


