News September 12, 2024
నిన్నటి నష్టాలు పూడ్చుకున్న స్టాక్ మార్కెట్లు

క్రితం సెషన్లో నష్టాల పాలైన స్టాక్ మార్కెట్ సూచీలు నేడు భారీ లాభాల్లో మొదలయ్యాయి. ఎన్ఎస్ఈ నిఫ్టీ 130 పాయింట్ల లాభంతో 25,049 వద్ద కొనసాగుతోంది. బీఎస్ఈ సెన్సెక్స్ 312 పాయింట్లు ఎగిసి 81,827 వద్ద ట్రేడవుతోంది. అంతర్జాతీయంగా పాజిటివ్ సిగ్నల్స్ రావడం, యూఎస్ సీపీఐ డేటా అంచనాల కన్నా మెరుగ్గా ఉండటంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేపట్టారు. అదానీ పోర్ట్స్, శ్రీరామ్ ఫైనాన్స్, టాటా స్టీల్ టాప్ గెయినర్స్.
Similar News
News November 25, 2025
ఇతిహాసాలు క్విజ్ – 77

ఈరోజు ప్రశ్న: ద్రోణాచార్యుడు ఏకలవ్యుడి బొటన వేలిని గురుదక్షిణగా అడగడానికి గల కారణం ఏంటి?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News November 25, 2025
విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో ఉద్యోగాలు

ఇస్రో-<
News November 25, 2025
అధిక సాంద్రత పత్తిసాగు – ఎందుకు ప్రత్యేకం?

ఈ విధానంలో సాధారణ పత్తి సాగుకు భిన్నంగా మొక్కల మధ్య దూరం తగ్గించి ఎకరాకు వీలైనన్ని ఎక్కువ మొక్కలు నాటాలి. సాధారణ పత్తి సాగులో వరుసల మధ్య 90 సెం.మీ., మొక్కల మధ్య 60 సెంమీ. ఎడం ఉండేలా నాటాలి. అధిక సాంద్రత పద్ధతిలో వరుసల మధ్య 80 సెం.మీ, మొక్కల మధ్య 20 సెం.మీ (లేదా) వరుసల మధ్య 90 సెం.మీ, మొక్కల మధ్య 10 సెంటీమీటర్ల ఎడం ఉండేలా నాటాలి. దీంతో ఎకరం విస్తీర్ణంలో ఎక్కువ మొక్కల వల్ల దిగుబడి బాగా పెరుగుతుంది.


