News September 22, 2025
మీరూ చూసేయండి: కనక దుర్గమ్మ ఆభరణాలు

తొలి రోజు: బాలాత్రిపుర సుందరీదేవి(అభయ హస్తాలు, బంగారు పూల జడ, కంఠాభరణాలు)
రెండో రోజు: గాయత్రీ దేవి(స్వర్ణ పంచముఖాలు, అభయ హస్తాలు, పచ్చల హారం, శంఖు చక్రాలు, కిరీటం, కంఠాభరణం)
మూడో రోజు: అన్నపూర్ణాదేవి(త్రిశూలం, అభయ హస్తాలు, స్వర్ణపాత్ర)
నాలుగో రోజు: కాత్యాయనీ దేవి( స్వర్ణ కిరీటం, పచ్చల హారం, అభయ హస్తాలు)
ఐదో రోజు: మహాలక్ష్మీదేవి(కర్ణాభరణాలు, శంఖు, చక్రాలు, గద, వడ్డాణం, అభయ హస్తాలు, ధనరాశులు)
Similar News
News September 22, 2025
యంత్ర ఇండియా లిమిటెడ్లో ఉద్యోగాలు

<
News September 22, 2025
మహిళలు కాళ్లకు పసుపు ఎందుకు రాస్తారంటే..

పసుపు రాసుకోవడానికి సాంస్కృతిక, ఆధ్యాత్మిక, ఆరోగ్యకారణాలున్నాయి. దీన్ని పూజల్లో, ఆహారంలో వాడటంతో పాటు ప్రత్యేక పర్వదినాల్లో కాళ్లకు, ముఖానికి రాసుకుంటారు. దీనివెనక శాస్త్రీయ కారణాలు కూడా ఉన్నాయంటున్నారు నిపుణులు. పసుపు చర్మాన్ని మెరిసేలా చేయడంతో పాటు గాయాలను మాన్పిస్తుంది. మహిళలు నీటిలో పనిచేయడం వల్ల వచ్చే ఇన్ఫెక్షన్లు, కాళ్లనొప్పులు, వాపులను పసుపు నిరోధిస్తుంది. అందుకే మహిళలు దీన్ని రాసుకుంటారు.
News September 22, 2025
వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు లక్షణాలు

వేరుశనగలో ముదురు ఆకుమచ్చ తెగులు పంట నాటిన 25 నుంచి 35 రోజుల తర్వాత ఎప్పుడైనా ఆశించవచ్చు. ఉష్ణోగ్రతలు తగ్గడం, ఆకులపై మంచు ఉండటం, అధిక వర్షం, అధిక నత్రజని వాడకం, మెగ్నీషియం లోపం ఈ తెగులు వ్యాప్తికి కారణమవుతుంది. ఈ తెగులు వల్ల ఆకుల అడుగు భాగం, కాండం, ఊడలపైనా ముదురు రంగులో గుండ్రని మచ్చలు కనిపిస్తాయి. తర్వాత దశలో ఈ మచ్చలు అన్నీ ఒక దానితో ఒకటి కలిసిపోయి ఆకులు పండుబారి రాలిపోతాయి.