News May 30, 2024

నడిరోడ్డుపై యువతి గొంతు కోసి హత్య

image

AP: ఏలూరు జిల్లాలో దారుణం జరిగింది. సత్రంపాడులో నడిరోడ్డుపై జక్కుల రత్న గ్రేస్(22) అనే యువతిని యువకుడు ఏసురత్నం గొంతుకోసి హత్య చేశాడు. తర్వాత తానూ గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. ప్రస్తుతం అతడి పరిస్థితి విషమంగా ఉంది. యువతి స్థానికంగా ఓ ప్రైవేట్ కాలేజీలో ఫ్యాకల్టీగా పనిచేస్తున్నట్లు సమాచారం. హత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది.

Similar News

News February 21, 2026

ఈరోజు నమాజ్ వేళలు (21-02-2026, శనివారం)

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.27 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.21 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 21, 2026

ఈరోజు నమాజ్ వేళలు (21-02-2026, శనివారం)

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.27 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.21 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.

News February 21, 2026

ఈరోజు నమాజ్ వేళలు (21-02-2026, శనివారం)

image

♦︎ సెహర్: తెల్లవారుజామున 5.27 గంటలకు ♦︎ సూర్యోదయం: ఉదయం 6.40 గంటలకు ♦︎ దుహర్: మధ్యాహ్నం 12.30 గంటలకు ♦︎ అసర్: సాయంత్రం 3.51 గంటలకు ♦︎ ఇఫ్తార్: సాయంత్రం 6.21 గంటలకు ♦︎ ఇష: రాత్రి 7.33 గంటలకు ➤ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.