News September 21, 2024
గవర్నర్ను కలిసిన వైఎస్ షర్మిల

AP: పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్తో భేటీ అయ్యారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని ఆమె గవర్నర్ను కోరారు. ఈ కేసును సీబీఐతో విచారణ చేయించేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. లడ్డూ కల్తీ బాధ్యులు ఎవరో తేల్చాలని కోరారు.
Similar News
News November 13, 2025
ALERT: సెకండ్ హ్యాండ్ కారు కొంటున్నారా?

ఢిల్లీ పేలుడులో ‘సెకండ్ హ్యాండ్ i20 కారు’ కీలకంగా మారింది. ఇలాంటి కేసుల్లో ఇరుక్కోకూడదంటే కొన్ని <<7354660>>జాగ్రత్తలు<<>> తీసుకోవాలి. కారు నంబర్పై కేసులు, ఛలాన్లతో పాటు ఫినాన్స్ పెండింగ్ ఉందేమో చూడాలి. ముఖ్యంగా అన్ని డాక్యూమెంట్లు ఉండాలి. ఆ వాహనం ఆధార్తో లింకై ఉండాలి. నేరుగా కాకుండా థర్డ్ పార్టీ ద్వారా కొంటే ఆ బాధ్యత వారిపైనా ఉంటుంది. కొన్నా, అమ్మినా RTOలో ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ సర్టిఫికెట్ తప్పనిసరి.
News November 13, 2025
340పోస్టులు.. దరఖాస్తుకు రేపే లాస్ట్

భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్(BEL)లో 340 ప్రొబేషనరీ ఇంజినీరింగ్ పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. BE, B.Techలో 60% మార్కులతో ఉత్తీర్ణులైన, 25ఏళ్లలోపు వారు అర్హులు. రిజర్వేషన్ గల అభ్యర్థులకు ఏజ్లో సడలింపు ఉంది. దరఖాస్తు ఫీజు రూ.1180, SC, ST, PwBDలకు ఫీజు లేదు. CBT, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. వెబ్సైట్: bel-india.in/ మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.
News November 13, 2025
ECGC లిమిటెడ్లో 30 పోస్టులు

<


