News March 24, 2024
YSRTUC రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా రాజేశ్ కుమార్

వైఎస్ఆర్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా గూడూరుకు చెందిన మండ్ల రాజేశ్ కుమార్ నియమితులయ్యారు. ఆదివారం వైసీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో ఆ యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు పీ.గౌతంరెడ్డిని సన్మానించారు. అనంతరం రాజేశ్ కుమార్కు నియామక పత్రం అందించారు. వైసీపీ ట్రేడ్ యూనియన్కు రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపిక చేసిన పార్టీ పెద్దలకు కృతజ్ఞతలు తెలిపారు.
Similar News
News February 15, 2026
ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్: ఎంపీ వేమిరెడ్డి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా రూ.3.32 లక్షల కోట్లతో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
News February 15, 2026
ఇది ప్రజల ఆకాంక్షల బడ్జెట్: ఎంపీ వేమిరెడ్డి

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026- 27 బడ్జెట్ అన్ని వర్గాల ఆకాంక్షలను ప్రతిబింబించేలా ఉందని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర పునర్నిర్మాణ దిశగా రూ.3.32 లక్షల కోట్లతో అభివృద్ధి, సంక్షేమమే ఎజెండాగా బడ్జెట్ కేటాయింపులు కూటమి ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనం అన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి, ఉప ముఖ్యమంత్రికి, కూటమి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు.
News February 14, 2026
నెల్లూరు: వాట్సప్కు పరిమితమైన ప్రేమ సందేశాలు

ప్రేమికుల దినోత్సవం వస్తుందంటే వారం రోజుల నుంచి గ్రీటింగ్ కార్డులు, రోజా పువ్వులు, కవితలతో కూడిన లేఖలు ఇచ్చి తమ ప్రేమను తెలియపరచాలని ప్రేమికులు ఎదురుచూస్తుండే వారు. అయితే ఇప్పుడు కేవలం వాట్సాప్, ఇన్స్టాగ్రామ్లో ప్రేమ సందేశాలు పెట్టుకొని తమ భావాలను వ్యక్త పరుస్తున్నారు. షాపుల్లో కనీసం గ్రీటింగ్ కార్డులు కనబడని పరిస్థితి ఏర్పడింది. 90’S కిడ్స్ మాత్రం తమ రోజులే బాగున్నాయని ఆనంద పడుతున్నారు.


