News February 28, 2025
అల్లూరి జిల్లాలో టుడే టాప్ న్యూస్

> పాడేరులో దుకాణదారులకు హెచ్చరిక
> చింతూరు ఐటీడీఏ ఎదుట రేకపల్లి ప్రజల నిరసన
> నిర్మాణాలు త్వరితగతిన పూర్తి చేయాలి:రంపచోడవరం పీవో
> నారింజవలస వద్ద యాక్సిడెంట్..ఇద్దరికి తీవ్ర గాయాలు
> ఇంటర్ ఎక్జామ్స్: అల్లూరి జిల్లాలో 621 సీసీ కెమెరాలు
> పోలవరం ముంపు గ్రామాల్లో గ్రామ సభలు రద్దు
> పాడేరులో రాత్రికి రాత్రే బోర్లు మాయం
> ఢిల్లీ వెళ్లిన అరకు ఎంపీ
Similar News
News March 1, 2025
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ

AP: రాష్ట్ర వ్యాప్తంగా నేడు ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. ఉ.9 – మ.12 గంటల వరకు ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. 10.58 లక్షల మంది పరీక్షలు రాయనుండగా నిమిషం ఆలస్యమైనా పరీక్ష హాలులోకి అనుమతించేది లేదని అధికారులు చెబుతున్నారు. పరీక్షా కేంద్రాలను ‘నో మొబైల్’ జోన్గా ప్రకటించారు. ముందుగానే పరీక్ష కేంద్రాలకు చేరుకొని ఒత్తిడి లేకుండా ఎగ్జామ్ రాయాలని విద్యార్థులకు Way2News సూచిస్తోంది. ALL THE BEST.
News March 1, 2025
కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు

కర్నూలు జిల్లాలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ ఫస్ట్ ఇయర్ విద్యార్థులకు ఉ.9 నుంచి మ.12 వరకు పేపర్-1 సెకండ్ లాంగ్వేజ్ పరీక్ష జరగనుంది. జిల్లాలోని 69 పరీక్ష కేంద్రాల్లో.. మొత్తంగా 23,098 మంది ఫస్ట్ ఇయర్ విద్యార్థులు పరీక్ష రాయనున్నారు. కాగా పరీక్షల నిర్వహణకు 950 మంది ఇన్విజిలేటర్లను జిల్లా ఇంటర్ బోర్డు అధికారులు నియమించారు.☞ విద్యార్థులకు ALL THE BEST
News March 1, 2025
సెమీస్కు వెళ్లాలని సౌతాఫ్రికా.. పరువు కోసం ఇంగ్లండ్

ఛాంపియన్స్ ట్రోఫీలో ఇవాళ మ.2.30 గంటలకు సౌతాఫ్రికా, ఇంగ్లండ్ మధ్య మ్యాచ్ జరగనుంది. గ్రూప్-బిలో 3 పాయింట్లతో రెండోస్థానంలో ఉన్న SA ఇందులో గెలిచి సెమీస్ చేరాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు ఆడిన 2 మ్యాచ్ల్లో ఓడి సెమీస్ రేస్ నుంచి తప్పుకున్న ENG చివరి గేమ్లోనైనా గెలవాలని ఆరాటపడుతోంది. ఇప్పటికే AUS సెమీస్లో అడుగుపెట్టింది. ENG చేతిలో SA భారీ తేడాతో ఓడితే అఫ్గాన్ సెమీస్ చేరుతుంది.