News April 1, 2025
ఉమ్మడి జిల్లాలో నేటి TOP NEWS!

ఘనంగా రంజాన్ వేడుకలు
రంజాన్ EFFECT.. ఈద్గాల వద్ద భారీ బందోబస్తు
నర్వలో పేకాట రాయులు అరెస్ట్
ఈద్గా వద్ద నాయకుల సందడి
MBNR:వడగండ్ల వాన..ఆరెంజ్ అలెర్ట్ జారీ
బిజినేపల్లి: ఏప్రిల్ 9న పూలే విగ్రహావిష్కరణ
రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు,ఎస్పీలు
NRPT:BRSలో చేరిన కాంగ్రెస్ నేతలు
పలుచోట్ల డ్రంక్ అండ్ డ్రైవ్
జడ్చర్లలో వృక్షాలపై గొడ్డలి వేటు
Similar News
News April 5, 2025
సిరిసిల్ల: తొలి దశలోనే గుర్తించాలి: డీఎంహెచ్వో

అంగన్వాడీ సెంటర్లలోని పిల్లల లోపాలను ఇతర దశలోనే గుర్తించాలని సిరిసిల్ల జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రజిత అన్నారు. సిరిసిల్ల పట్టణంలో సమితి అధికారులతో శనివారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈనెల 7 నుంచి అంగన్వాడీ పిల్లలకు అప్తాలమిక్ ద్వారా పెరుగుదల లోపాలను తొలి దశలోనే గుర్తించాలన్నారు. అనంతరం మెరుగైన వైద్యం అందించి భవిష్యత్తులో కంటిచూపు సమస్య తీవ్రతను తగ్గించే విధంగా చూడాలని ఆదేశించారు.
News April 5, 2025
సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం

ఎన్టీఆర్: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సీఆర్డీఏ 46వ అథారిటీ సమావేశం శనివారం జరిగింది. ఉండవల్లిలోని సీఎం నివాసంలో జరిగిన ఈ సమావేశంలో మంత్రి నారాయణ, CS కె. విజయానంద్, CRDA కమిషనర్ కె.కన్నబాబు, ఇతర అధికారులు పాల్గొన్నారు. రాజధాని పనులలో పురోగతి, అమరావతి పునః నిర్మాణ పనులకు ప్రధాని మోదీ హాజరు కానున్నందున కార్యక్రమ సన్నాహకాల గురించి చంద్రబాబు ఈ సమావేశంలో చర్చించినట్లు తెలుస్తోంది.
News April 5, 2025
3 అంతస్తుల్లో అసెంబ్లీ, 7 అంతస్తుల్లో హైకోర్టు: చంద్రబాబు

AP: అమరావతి నిర్మాణం కోసం మిగతా నిధులను వివిధ కార్పొరేషన్ల నుంచి సమీకరించేందుకు CRDAకు అనుమతిస్తూ దానిపై సమీక్షలో CM చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. అసెంబ్లీ(L&T), హైకోర్టు(NCC) నిర్మాణాల టెండర్లు దక్కించుకున్న సంస్థలకు లెటర్ ఆఫ్ యాక్సెప్టెన్స్ ఇచ్చారు. అసెంబ్లీని బేస్మెంట్+G+3+వ్యూ పాయింట్లు+పనోరమిక్ వ్యూ, హైకోర్టు బేస్ మెంట్ + G + 7 అంతస్తుల్లో 55 మీటర్ల ఎత్తులో నిర్మించేందుకు ఆమోదం తెలిపారు.