News March 17, 2025
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ఈరోజు ఉత్పత్తుల ధరలు

కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో సోమవారం ఉత్పత్తుల ధరలు ఈ కింది విధంగా ఉన్నాయి. ✓ ధాన్యం(RNR): గరిష్ఠం: 2223. కనిష్ఠం: 2223. ✓ ధాన్యం(JSR): గరిష్ఠం: 2555. కనిష్ఠం: 2555. ✓ ధాన్యం(HMT): గరిష్ఠం: 2359. కనిష్ఠం: 2163. ✓ పత్తి: గరిష్ఠం: 6871. కనిష్ఠం: 3222. ✓ మక్కలు: గరిష్ఠం: 2236. కనిష్ఠం: 2156.✓ తేజా మిర్చి: గరిష్ఠం: 13,501. కనిష్ఠం: 8302.✓ తేజా తాలు: గరిష్ఠం: 7,744. కనిష్ఠం: 4602.
Similar News
News March 18, 2025
మార్చి18 : చరిత్రలో ఈ రోజు

*1922: శాసనోల్లంఘన ఉద్యమం చేసినందుకు మహాత్మాగాంధీకి 6 సంవత్సరాల జైలుశిక్ష
*1938: బాలీవుడ్ నటుడు శశి కపూర్ జననం
*1953: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ హోంశాఖ మంత్రి దేవేందర్ గౌడ్ జననం
*1965: అంతరిక్షంలో నడిచిన తొలి రోదసీ యాత్రికుడిగా అలెక్సీ లియనోవ్ రికార్డు
*1986: సినీనటుడు సుశాంత్ జననం
News March 18, 2025
పుట్టినరోజు శుభాకాంక్షలు

ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపర్చండి.
News March 18, 2025
సూర్యాపేట: పంచాయతీ రాజ్, రెవెన్యూ అధికారులకు స్క్వాడ్ విధులు

మార్చి 21 నుంచి పదో తరగతి వార్షిక పరీక్షలు ఉన్నందున స్క్వాడ్గా పంచాయతీ రాజ్, రెవెన్యూ శాఖ అధికారులకి విధులు కేటాయించామని జిల్లా అదనపు కలెక్టర్ రాంబాబు అన్నారు. సోమవారం సూర్యాపేట కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లా అధికారులు అందరూ తప్పకుండా పరీక్ష విధులు నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలో డీఆర్డీఏ పీడీ వీవీ.అప్పారావు, డీఎంహెచ్వో కోటాచలం, డీఈవో అశోక్ ఉన్నారు.