News March 15, 2025
జగిత్యాల జిల్లాలోని నేటి CRIME NEWS!

@జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో.. ఎస్పీ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో హోలీ వేడుకలు @జగిత్యాలలో భార్య కాపురానికి రావడం లేదని బీరు సిసతో తలపై కొట్టుకున్న యువకుడు @మెట్పల్లిలో అర్ధరాత్రి ఎస్పీ ఆకస్మిక పర్యటన @4వ రోజుకు చేరుకున్న MRPS నిరసన దీక్ష @దులూర్ లో పాముకాటుకు గురై గేదె మృతి @రామగుండంలో కారును ఢీ కొట్టిన లారీ @వెల్దుర్తి SRSP కెనాల్ లో పడి యువకుడి మృతి
Similar News
News March 15, 2025
HYD: హోలీ ఈవెంట్లో గొడవ.. యువకుడిపై కత్తిపోట్లు

పోచారం ఐటీ కారిడార్లో జరిగిన గొడవ దాడికి దారితీసింది. బాధితుడి వివరాలిలా.. హొలీ ఈవెంట్లో ఉప్పు ఆదిత్య అనే యువకుడితో కొంతమందికి గొడవ జరిగింది. అనంతరం అతను బొడుప్పల్ వెళ్తూ నారపల్లి వద్ద ఆగాడు. బైక్పై వచ్చిన యువకులు కత్తితో దాడి చేశారు. అతణ్ని ఉప్పల్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
News March 15, 2025
నేడే విజయనగరంలో జాబ్ మేళా

APSSDC ఆధ్వర్యంలో నేడు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. స్థానిక మహారాజ అటానమస్ కాలేజీలో శనివారం ఉదయం 10 గంటల నుంచి మేళా ప్రారంభమవుతుందన్నారు. మిరాకిల్ సాప్ట్వేర్ సిస్టంలో బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు జరుగుతాయన్నారు. బీటెక్, ఎంటెక్, బీఎస్సీ, బీకాం, BBA, MBA, MCA, MSC, BCA చదివిన వారు అర్హులని పేర్కొన్నారు. >Share It
News March 15, 2025
గుర్రంపూడ్: గ్రూప్-3లో మెరిసిన కానిస్టేబుల్

గుర్రంపూడ్ మండలం కొప్పోల్ గ్రామానికి శంకర్ గ్రూప్ -3లో మెరిశాడు. శంకర్ ప్రస్తుతం సంస్థాన్ నారాయణపురం పోలీస్ స్టేషన్లో సివిల్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తూ.. కష్టపడి చదివి గ్రూపు-3 కి ఎంపికయ్యాడు. ఇటీవల విడుదలైన గ్రూపు-2 ఫలితాలలో 674వ ర్యాంక్, గ్రూప్ -3 ఫలితాలలో 165వ ర్యాంకు సాధించాడు. దీంతో శంకర్కు అభినందనలు వెల్లువెత్తాయి