News April 10, 2025
జాతీయ జట్టు ప్రాబబుల్స్లో పదర యువతికి చోటు

భారత సబ్ జూనియర్ యూత్ ఏషియన్ కబడ్డీ జట్టు ప్రాబబుల్స్ జాబితాలో పదర యువతికి చోటు దక్కింది. మండల కేంద్రానికి చెందిన బండి నందిని జాబితాలో 31వ స్థానంలో ఎంపికైంది. ఈ ఎంపిక పట్ల గ్రామస్థులు యువతిని అభినందించారు. తెలంగాణ నుంచి కేవలం ఈ యువతి మాత్రమే ప్రాబబుల్స్కి ఎంపికైందని గ్రామస్థులు, కుటుంబసభ్యులు తెలిపారు.
Similar News
News December 14, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 43,824 కేసులు పరిష్కారం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్లో 43,824 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి తెలిపారు. ఇందులో 38,525 క్రిమినల్ కేసులు ఉండగా 331 సివిల్, 1,313 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్నారు. 142 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లైమ్లను పరిష్కరించి రూ. 9.85 కోట్లు పరిహారంగా చెల్లించడం జరిగిందన్నారు.
News December 14, 2025
బాపట్ల: జిల్లాస్థాయి ఖో..ఖో పురుషుల జట్టు ఎంపిక

పంగులూరు మండల కేంద్రంలోని జూనియర్ కళాశాల వద్ద ఉమ్మడి ప్రకాశం జిల్లా స్థాయి ఖో..ఖో పురుషుల జట్టును శనివారం ఎంపిక చేసినట్లు ఖో..ఖో భారత సమాఖ్య ఉపాధ్యక్షుడు సీతారామరెడ్డి తెలిపారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ఈ జట్టు ఈనెల 24, 25, 26 తేదీల్లో కృష్ణాజిల్లా గుడివాడలో నిర్వహించనున్న రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని వెల్లడించారు.
News December 14, 2025
ఉమ్మడి కృష్ణా జిల్లాలో 43,824 కేసులు పరిష్కారం

ఉమ్మడి కృష్ణా జిల్లాలో శనివారం నిర్వహించిన జాతీయ లోక్ ఆదాలత్లో 43,824 కేసులను పరిష్కరించినట్లు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షుడు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి జి. గోపి తెలిపారు. ఇందులో 38,525 క్రిమినల్ కేసులు ఉండగా 331 సివిల్, 1,313 చెక్ బౌన్స్ కేసులు ఉన్నాయన్నారు. 142 మోటార్ వెహికల్ యాక్సిడెంట్ క్లైమ్లను పరిష్కరించి రూ. 9.85 కోట్లు పరిహారంగా చెల్లించడం జరిగిందన్నారు.


