News June 6, 2024

టెక్కలి: రోడ్డు ప్రమాదంలో జవాన్ మృతి

image

మణిపుర్‌లో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో టెక్కలికి చెందిన మెట్ట తేజేశ్వరరావు(33) అనే సీఆర్పీఎఫ్ జవాన్ మృతి చెందాడు. ఎన్నికల విధులకు హాజరై తిరిగి తమ బెటాలియన్‌తో కలిసి వాహనంలో వెళ్తున్న సమయంలో వెనుక నుంచి లారీ బలంగా ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన తేజేశ్వరరావు మృతి చెందాడు. దీంతో జవాన్ కుటుంబంలో విషాదం నెలకొంది. మృతదేహాన్ని టెక్కలి తీసుకువచ్చే ఏర్పాట్లు చేస్తున్నారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు.

Similar News

News January 3, 2026

SKLM: ‘రైల్వే గేట్లు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి’

image

రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సులభతరం చేసి ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత ఏపీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. నిన్న వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైల్వే వంతెనలు, అండర్ వే పాస్ రహదారి నిర్మాణానికి సంబంధించిన అధికారులుతో సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉన్నారు.

News January 3, 2026

SKLM: ‘రైల్వే గేట్లు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి’

image

రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సులభతరం చేసి ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత ఏపీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. నిన్న వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైల్వే వంతెనలు, అండర్ వే పాస్ రహదారి నిర్మాణానికి సంబంధించిన అధికారులుతో సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉన్నారు.

News January 3, 2026

SKLM: ‘రైల్వే గేట్లు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దాలి’

image

రాష్ట్రంలో రవాణా వ్యవస్థను సులభతరం చేసి ప్రమాదాల నివారణకు రైల్వే గేట్ల రహిత ఏపీగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్‌ అధికారులను ఆదేశించారు. నిన్న వెలగపూడి సచివాలయం నుంచి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రైల్వే వంతెనలు, అండర్ వే పాస్ రహదారి నిర్మాణానికి సంబంధించిన అధికారులుతో సంయుక్తంగా ప్రణాళిక రూపొందించాలన్నారు. కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఉన్నారు.