News March 30, 2025
నితీశ్ కుమార్ రెడ్డి డక్ అవుట్

విశాఖ వేదికగా జరుగుతున్న ఢిల్లీ-SRH మ్యాచ్లో లోకల్ బాయ్ నితీశ్ కుమార్ రెడ్డి నిరాశ పర్చారు. రెండు వికెట్లు పడ్డ తర్వాత క్రీజులోకి వచ్చిన నితీశ్.. స్టార్క్ బౌలింగ్లో భారీ షాట్కు ప్రయత్నించి డక్ అవుట్ అయ్యారు.
Similar News
News April 2, 2025
CBSE, ICSE 10, 12 ఫలితాలు ఎప్పుడంటే?

దేశ వ్యాప్తంగా CBSE, ICSE 10, 12వ తరగతి పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఉత్కంఠగా చూస్తున్నారు. ప్రస్తుతం మూల్యాంకనం కొనసాగుతుండగా మే నెలలో ఫలితాలు విడుదల చేసే అవకాశం ఉంది. గతంలో CBSE 10, 12వ తరగతి ఫలితాలు మే నెలలోనే రిలీజ్ కాగా, ఈ సారి అదే సమయంలో వచ్చే ఛాన్సుంది. ICSE సైతం మేలోనే ఫలితాలు ప్రకటించే అవకాశం ఉంది. మూల్యాంకనం పూర్తయ్యాక ఫలితాల విడుదల తేదీలపై ఆయా బోర్డులు ప్రకటన చేయనున్నాయి.
News April 2, 2025
కర్నూలు: TODAY TOP NEWS

➤ రేపు కర్నూలుకు YS జగన్ రాక➤ కర్నూలు- విజయవాడ విమాన సర్వీసులపై చర్చించిన మంత్రి టీజీ➤ బీటీ నాయుడు ప్రమాణ స్వీకారానికి మంత్రాలయం నేతలు➤ ఎమ్మిగనూరు గాంధీ నగర్లో పట్టపగలే చైన్ స్నాచింగ్ కలకలం➤ కర్నూలు జిల్లాకు వర్ష సూచన➤ కర్నూలు: నకిలీ డాక్యుమెంట్లతో కోట్లు స్వాహా➤ వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా జిల్లాలో నిరసనలు➤ నంది అవార్డు గ్రహీతకు ఆదోని DSP అభినందన ➤గోనెగండ్లలో పర్యటించిన సబ్ కలెక్టర్
News April 2, 2025
అందుకే గోవాకు మారుతున్నా: జైస్వాల్

తాను ముంబై టీమ్ నుంచి <<15967764>>గోవా జట్టుకు మారడంపై<<>> యశస్వీ జైస్వాల్ స్పష్టతనిచ్చారు. గోవా క్రికెట్ అసోసియేషన్ తనకు లీడర్షిప్ రోల్ ఆఫర్ చేసిందని, అందుకే ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోనున్నట్లు తెలిపారు. ఇది చాలా కష్టతరమైన నిర్ణయమని, తన ఎదుగుదలకు కారణమైన ముంబై సిటీ, MCAకి రుణపడి ఉంటానని పేర్కొన్నారు. టీమ్ ఇండియా తరఫున రాణించడం, గోవా జట్టును ఉన్నత స్థాయికి తీసుకెళ్లడమే తన లక్ష్యమని వెల్లడించారు.