News February 20, 2025
పటిష్ఠ చర్యలు చేపట్టండి: నగర మేయర్

వేసవిలో తాగునీటి ఇబ్బందులు రాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని నగర మేయర్ గుండు సుధారాణి అన్నారు. ధర్మసాగర్ రిజర్వాయర్, ఫిల్టర్ బెడ్లను మేయర్ సందర్శించి నీటి నిల్వల తీరు, ఫిల్టర్ బెడ్ పరికరాలను పరిశీలించారు. నగర వాసులకు తాగు నీటి ఎద్దడి లేకుండా చర్యలు చేపడుతున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక నేతలు ఉన్నారు.
Similar News
News December 14, 2025
NZB: ఓటు హక్కును వినియోగించుకోనున్న 2,38,838 మంది ఓటర్లు

నిజామాబాద్ జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్పల్లి(22), డిచ్పల్లి(34), ఇందల్వాయి(23), మాక్లూర్(26), మోపాల్(21), నిజామాబాద్ రూరల్(19, సిరికొండ(30), జక్రాన్పల్లి(21) మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. 2,38,838 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. GP ఎలక్షన్ ఫలితాలకు Way2News ఫాలో అవ్వండి.
News December 14, 2025
NZB: ఓటు హక్కును వినియోగించుకోనున్న 2,38,838 మంది ఓటర్లు

నిజామాబాద్ జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్పల్లి(22), డిచ్పల్లి(34), ఇందల్వాయి(23), మాక్లూర్(26), మోపాల్(21), నిజామాబాద్ రూరల్(19, సిరికొండ(30), జక్రాన్పల్లి(21) మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. 2,38,838 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. GP ఎలక్షన్ ఫలితాలకు Way2News ఫాలో అవ్వండి.
News December 14, 2025
NZB: ఓటు హక్కును వినియోగించుకోనున్న 2,38,838 మంది ఓటర్లు

నిజామాబాద్ జిల్లాలో 2వ విడత ఎన్నికల పోలింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ధర్పల్లి(22), డిచ్పల్లి(34), ఇందల్వాయి(23), మాక్లూర్(26), మోపాల్(21), నిజామాబాద్ రూరల్(19, సిరికొండ(30), జక్రాన్పల్లి(21) మండలాల్లో ఆదివారం పోలింగ్ జరగనుంది. 2,38,838 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. GP ఎలక్షన్ ఫలితాలకు Way2News ఫాలో అవ్వండి.


