News February 12, 2025

ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలి: SP

image

మర్యాదకర ప్రవర్తనతో ప్రజల్లో పోలీసుశాఖ ప్రతిష్ఠను పెంచాలని ఎస్పీ వకుల్ జిందల్ సూచించారు. పోలీసు అధికారులతో మాసాంతర నేర సమీక్షా సమావేశాన్ని తన కార్యాలయంలో మంగళవారం నిర్వహించారు. ప్రజలతో మంచిగా ప్రవర్తించి, పోలీసుశాఖ ప్రతిష్ఠతను పెంచాలన్నారు. స్టేషనుకు వచ్చే బాధితులతో మర్యాదగా ప్రవర్తించాలని, వారు స్టేషనుకు ఏ కారణంతో వచ్చింది తెలుసుకొని, వారు చెప్పే విషయాలను శ్రద్ధగా వినాలని సూచించారు.

Similar News

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.

News December 19, 2025

VZM: ‘ప్రతి పోలింగ్ బూత్‌కు BLA అవసరం’

image

విజయనగరం జిల్లాలో ప్రతి పోలింగ్ బూత్‌కు రాజకీయ పార్టీలు బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్‌ఏ)‌ను నియమించాలని జిల్లా రెవెన్యూ అధికారి మురళి తెలిపారు. అధికారులతో గురువారం తన ఛాంబర్‌లో సమావేశం నిర్వహించారు. బీఎల్‌ఏల నియామకంతో ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా సాగుతుందని చెప్పారు. జిల్లాలో ప్రస్తుతం 15.73 లక్షల ఓటర్లు ఉన్నారని, ఓటరు చేర్పులు, మార్పులు, తొలగింపులకు ఎప్పుడైనా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.