News February 27, 2025

శ్రీ సత్యసాయి జిల్లాలో TODAY TOP NEWS

image

✎ పోసాని అరెస్ట్‌పై తోపుదుర్తి ఫైర్
✎ శ్రీసత్యసాయి: బ్రెయిన్ స్ట్రోక్‌తో 22 ఏళ్ల యువకుడి మృతి
✎ సత్యసాయి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతి
✎ తాడిమర్రి: పూజారి పదవి ఇవ్వకపోవడంతో ఆత్మహత్యాయత్నం
✎ ఇద్దరు యువకులు మృతి.. మంత్రి సవిత దిగ్భ్రాంతి
✎ తంబాపురంలో 30 గొర్రెలు మృతి
✎ గోరంట్ల మాధవ్‌కు పోలీసుల నోటీసులు
✎ కేసులకు అదిరేది.. బెదిరేది లేదు: గోరంట్ల మాధవ్

Similar News

News December 15, 2025

ATP: మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం

image

రాయదుర్గం మండలం పల్లేపల్లిలో తిప్పన్న (72), తిప్పమ్మ (68) దంపతులు ఒకేరోజు మృతి చెందారు. స్థానికుల వివరాల మేరకు.. ఇటీవల తిప్పమ్మ అనారోగ్యంతో మంచాన పడింది. ఆ దిగులుతో తిప్పన్న సోమవారం తెల్లవారుజామున మృతి చెందాడు. భర్త మరణం తట్టుకోలేక ఉదయమే ఆమె కూడా కన్ను మూసింది. ఒకే రోజు భార్యాభర్త మృతి చెందడంతో ‘మృత్యువులోనూ వీడని మూడుముళ్ల బంధం’ అని గ్రామస్థులు పేర్కొన్నారు.

News December 15, 2025

సంగారెడ్డి: గంజాయి కేసులో నలుగురికి పదేళ్ల జైలు

image

గంజాయి కేసులో నలుగురు నిందితులకు పదేళ్ల జైలు శిక్షతో పాటు ఒక్కొక్కరికి లక్ష రూపాయల జరిమానా విధిస్తూ అడిషనల్ డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ తీర్పు ఇచ్చారని ఎక్సైజ్ సూపరింటెండెంట్ హరికిషన్ తెలిపారు. 2019లో గంజాయిని తరలిస్తూ నిఖిల్, శ్రీనివాస్, సంతోష్, శ్రీకాంత్ అరెస్టు అయ్యారు. నేరం రుజువు కావడంతో జడ్జి వారికి జైలు శిక్ష విధిస్తూ తీర్పు ఇచ్చారని ఆయన పేర్కొన్నారు.

News December 15, 2025

‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా పొట్టి శ్రీరాములు ఆత్మార్పణ దినం

image

AP: రాష్ట్రావతరణ దినంపై కొందరు రాజకీయం చేస్తున్నారని CM CBN మండిపడ్డారు. ‘‘పొట్టి శ్రీరాములు ఆత్మార్పణతో 1953 OCT 1న ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. తర్వాత 1956 NOV 1న AP ఏర్పాటైంది. ఈ తేదీలపై కొందరు రాజకీయం చేస్తున్నారు. అందుకే శ్రీరాములు ఆత్మార్పణ దినాన్ని ‘డే ఆఫ్ శాక్రిఫైజ్’గా నిర్వహించాలని నిర్ణయించాం’’ అని చెప్పారు. చెన్నైలోని ఆయన ఆత్మార్పణ చేసిన భవనాన్ని మెమోరియల్‌గా తీర్చిదిద్దుతామని తెలిపారు.