News September 21, 2024

శ్రీకాకుళం: ఓపెన్ స్కూల్లో ప్రవేశాలకు గడువు పెంపు

image

ఓపెన్ స్కూల్‌లో పదో తరగతి ఇంటర్మీడియట్ ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 28 వరకు పొడిగించినట్లు డీఈవో తిరుమల చైతన్య శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 200 అపరాధ రుసుంతో ఈనెల 30 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. ఆసక్తిగల విద్యార్థులు ఈ చక్కని అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. పూర్తి వివరాలకు డీఈవో కార్యాలయంలో గాని ఓపెన్ స్కూల్ స్టడీ సెంటర్లో గాని సంప్రదించాలని కోరారు.

Similar News

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.

News November 19, 2025

ఎన్ కౌంటర్‌లో శ్రీకాకుళం మావోయిస్టు మృతి

image

ఇవాళ అల్లూరి జిల్లా మారేడుమిల్లి ఏజేన్సీలో జరిగిన ఎన్ కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు హతమైనట్లు AP ఇంటెలిజెన్స్ ADG మహేశ్ చంద్ర లడ్డా ధ్రువీకరించారు. ఈ ఎదురుకాల్పుల్లో శ్రీకాకుళం జిల్లాకు చెందిన మెట్టూరి జోగారావు మృతి చెందినట్లు సమాచారం.