News March 25, 2026
కడప: 578 మంది విద్యార్థులు డుమ్మా.!

కడప జిల్లాలో బుధవారం జరిగిన రెగ్యులర్, ఓపెన్ 10th పరీక్షలకు 578 మంది విద్యార్థులు డుమ్మా కొట్టారు. 167 సెంటర్లలో జరిగిన రెగ్యులర్ 10th పరీక్షలకు 28,010 మంది విద్యార్థులు హాజరవ్వాల్సి ఉండగా.. 27,815 మంది పరీక్షలు రాశారు. 195 మంది ఆబ్సెంట్ అయ్యారు. 31 కేంద్రాల్లో జరిగిన ఓపెన్ 10th పరీక్షలు 2,354 మంది విద్యార్థులు రాయాల్సి ఉండగా.. 1,971 మంది మాత్రమే హాజరయ్యారు. 383 మంది డుమ్మా కొట్టారు.
Similar News
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
ప్రొద్దుటూరులో నేటి బంగారం, వెండి ధరల వివరాలు ఇలా.!

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో సోమవారం బంగారం, వెండి ధరల వివరాలు ఇలా ఉన్నాయి.
* 24 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.15,330
* 22 క్యారెట్ల 1 గ్రాము బంగారం ధర రూ.14,104
* 10 గ్రాముల వెండి ధర రూ.2,530.
News April 20, 2026
రేపు పులివెందుల రానున్న జగన్.. షెడ్యూల్ ఇదే!

YCP అధినేత జగన్ మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటలకు బెంగళూరు నుంచి హెలికాప్టర్లో పులివెందుల రానున్నారు. అనంతరం క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. రాత్రికి ఇక్కడే బస చేస్తారు. 22న లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలో వైసీపీ నేత దివంగత సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. అనంతరం ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. 23వ తేదీ తిరిగి బెంగళూరుకు పయనమవుతారు.


