News April 5, 2025
EAPCETకు 2.91లక్షల దరఖాస్తులు

TG EAPCET దరఖాస్తు గడువు నిన్నటితో ముగిసింది. నిన్న సాయంత్రం వరకు మొత్తం 2,91,965 దరఖాస్తులు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ఇంజినీరింగ్ స్ట్రీమ్కు 2,10లక్షలు, అగ్రికల్చర్కు 81,172, రెండింటి కోసం 226 మంది అప్లై చేశారు. దరఖాస్తు చేసుకోని వారు రూ.200 ఆలస్య రుసుముతో ఈనెల 8 వరకు, రూ.500 లేట్ ఫీజుతో 14వ తేదీ వరకు, రూ.5వేలతో ఈనెల 24 వరకు అప్లై చేసుకోవచ్చు.
Similar News
News November 23, 2025
2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.
News November 23, 2025
2020లో రూ.లక్ష పెట్టుబడి.. ఇప్పుడు ప్రాఫిట్ ఎంతంటే?

ఐదేళ్ల కింద బంగారం, మ్యూచువల్ ఫండ్స్పై రూ.లక్ష చొప్పున ఇన్వెస్ట్ చేస్తే దేని విలువ ఎంత పెరిగిందో తెలుసా? 2020 JAN 1న 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు ₹39,200గా ఉంది. ₹లక్షకు 25.51 గ్రాములు వచ్చేది. ఇప్పుడు 10g గోల్డ్ ధర ₹1,25,840. అంటే అప్పుడు ₹లక్ష పెట్టుబడి పెడితే ఇప్పుడు దాని విలువ ₹3,21,017. అదే సమయంలో మ్యూచువల్ ఫండ్స్లో పెట్టిన ₹లక్షపై ఏడాదికి 12% వడ్డీతో ₹2.07లక్షలకు చేరింది.
News November 23, 2025
నవంబర్ 23: చరిత్రలో ఈరోజు

1926: ఆధ్యాత్మిక గురువు సత్యసాయి బాబా జననం
1937: వృక్ష శాస్త్రవేత్త జగదీశ్ చంద్రబోస్ మరణం (ఫొటోలో)
1997: ప్రసార భారతి చట్టం అమల్లోకి వచ్చింది
1981: నటుడు మంచు విష్ణు జననం
1982: సినీ దర్శకుడు అనిల్ రావిపూడి జననం
1986: నటుడు అక్కినేని నాగ చైతన్య జననం
1994: సినీ దర్శకుడు, నిర్మాత బి.ఎస్. నారాయణ మరణం
2006: దర్శకుడు డీ.యోగానంద్ మరణం


