News April 19, 2024
తొలి రోజు APలో 229, TGలో 42 నామినేషన్లు

తెలుగు రాష్ట్రాల్లో లోక్సభ ఎన్నికల కోలాహలం మొదలైంది. నామినేషన్ల ప్రక్రియ నిన్న మొదలు కాగా.. ఆంధ్రప్రదేశ్ నుంచి 39 మంది MP అభ్యర్థులు, 190 ఎమ్మెల్యే అభ్యర్థులు నామినేషన్లు వేశారు. మరోవైపు తెలంగాణ నుంచి 42 మంది ఎంపీ అభ్యర్థులు నామపత్రాలు సమర్పించారు. బీజేపీ నుంచి ఈటల రాజేందర్, డీకే అరుణ, రఘునందన్రావు, భరత్ ప్రసాద్, కాంగ్రెస్ నుంచి మల్లు రవి తమ నామినేషన్ దాఖలు చేశారు.
<<-se>>#ELECTIONS2024<<>>
Similar News
News November 25, 2025
నేటి ముఖ్యాంశాలు

* కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CBN
* రూ.103 కోట్లతో కొడంగల్లో అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
* తాను రాజీనామా చేయట్లేదని వెల్లడించిన MLA కడియం
* ఐబొమ్మ రవి విచారణ పూర్తి.. చర్లపల్లి జైలుకు తరలింపు
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ
* బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం.. అంత్యక్రియలు పూర్తి
* రెండో టెస్టు.. 314 రన్స్ లీడ్లో SA
News November 25, 2025
నేటి ముఖ్యాంశాలు

* కాలుష్యాన్ని నెట్ జీరో స్థాయికి తగ్గించాలి: CBN
* రూ.103 కోట్లతో కొడంగల్లో అభివృద్ధి పనులకు రేవంత్ శంకుస్థాపన
* తాను రాజీనామా చేయట్లేదని వెల్లడించిన MLA కడియం
* ఐబొమ్మ రవి విచారణ పూర్తి.. చర్లపల్లి జైలుకు తరలింపు
* తెలంగాణలో పంచాయతీ ఎన్నికల రిజర్వేషన్లపై జిల్లాల వారీగా నోటిఫికేషన్లు జారీ
* బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం.. అంత్యక్రియలు పూర్తి
* రెండో టెస్టు.. 314 రన్స్ లీడ్లో SA
News November 25, 2025
బ్యాటింగ్కు అనుకూలమైన పిచ్: సుందర్

గువాహటి పిచ్ బ్యాటింగ్కు అనుకూలమేనని భారత ఆల్రౌండర్ <<18375894>>వాషింగ్టన్<<>> సుందర్ అన్నారు. పరుగులు చేయకుండా ఎక్కువ సేపు నియంత్రించలేరని చెప్పారు. ‘ఇదేమీ బ్యాటింగ్కు కష్టమైన పిచ్ కాదు. ట్రూ వికెట్. ఇలాంటివి ఇండియాలో అరుదుగా ఉంటాయి. క్రీజ్లో నిలబడితే రన్స్ వస్తాయి’ అని తెలిపారు. 6 వికెట్లు తీసిన జాన్సెన్కు అసాధారణ బౌన్స్ రాలేదని, అతడు ఎత్తుగా ఉండటం వల్ల గుడ్ లెంత్లో బౌలింగ్ చేశారని పేర్కొన్నారు.


