News February 21, 2025
55 మంది ప్రభుత్వ వైద్యులపై వేటు

AP: రాష్ట్రంలోని బోధన, ప్రభుత్వాసుపత్రుల్లో ఉన్న 55 మంది వైద్యులపై వేటు పడింది. ప్రభుత్వ ఆస్పత్రుల్లో 78మంది వైద్యులు విధులకు గైర్హాజరవుతున్నారని 2023లో సామాజిక కార్యకర్త కర్నూలు లోకాయుక్తలో ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టాలని DMEని లోకాయుక్త ఆదేశించింది. ఈ మేరకు 78మందికి DME షోకాజ్ నోటీసులు జారీ చేశారు. వారిలో ఇప్పటి వరకూ 55మంది స్పందించకపోవడంతో విధుల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నారు.
Similar News
News November 26, 2025
సిరిసిల్ల: ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాలు పొందటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజెమి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం వారు ప్రకటన విడుదల చేశారు. BC, EBC విద్యార్థులు https://www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 26, 2025
సిరిసిల్ల: ఉపకార వేతనాలకు దరఖాస్తులు ఆహ్వానం

ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఉపకార వేతనాలు పొందటానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి అధికారి సౌజెమి తెలిపారు. సిరిసిల్లలోని కలెక్టరేట్లో మంగళవారం వారు ప్రకటన విడుదల చేశారు. BC, EBC విద్యార్థులు https://www.telanganaepass.cgg.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
News November 26, 2025
టుడే టాప్ స్టోరీస్

*APలో కొత్తగా మార్కాపురం, మదనపల్లె, పోలవరం జిల్లాలు
*AP: రాష్ట్ర పండుగగా ‘జగ్గన్నతోట ప్రభల తీర్థం’
*TG: డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పంచాయతీ ఎన్నికలు
*TG: GHMCలో విలీనంకానున్న ORRను ఆనుకుని ఉన్న 27 మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు
*అయోధ్య రామ మందిరంలో రాములోరి జెండాను ఆవిష్కరించిన PM మోదీ
*అఫ్గాన్పై పాక్ చేసిన ఎయిర్ స్ట్రైక్లో 10మంది మృతి
*T20 WC షెడ్యూల్ రిలీజ్.. FEB 15న భారత్-పాక్ మ్యాచ్


