News February 3, 2025
గిరిజన శాఖను బ్రాహ్మణుడు/నాయుడికి ఇవ్వాలి: సురేశ్ గోపి

గిరిజన వ్యవహారాల శాఖను ఉన్నత కులాల వారికి ఇవ్వాలంటూ కేంద్ర మంత్రి సురేష్ గోపి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో మాట్లాడుతూ ‘గిరిజన కులాలకు చెందిన వ్యక్తే ఆ శాఖ మంత్రి అవుతున్నారు. ఇది దేశానికి శాపం. బ్రాహ్మణుడు/నాయుడు ఆ శాఖ బాధ్యతలు చేపడితే మార్పు ఉంటుంది’ అని పేర్కొన్నారు. కులాలపై కామెంట్లు చేసిన ఆయనను మంత్రివర్గం నుంచి తొలగించాలని కేరళ నేతలు డిమాండ్ చేస్తున్నారు.
Similar News
News December 30, 2025
టీచర్లకు పరీక్ష.. సెలవు పెట్టి మరీ కోచింగ్కు

TG: ప్రభుత్వ ఉపాధ్యాయులందరికీ TET తప్పనిసరి కావడంతో 2012కు ముందు చేరిన సీనియర్ టీచర్లు ఇప్పుడు పరీక్షల కోసం సిద్ధమవుతున్నారు. 20 ఏళ్ల అనుభవం ఉన్నప్పటికీ కొత్త సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు కొందరు ఏకంగా సెలవు పెట్టి కోచింగ్కు వెళ్తున్నారు. జనవరి 3 నుంచి జరిగే కంప్యూటర్ ఆధారిత పరీక్షలు వీరికి సవాలుగా మారాయి. దీంతో సాంకేతిక మెలకువల కోసం తమ పిల్లలు, బంధువులపై ఆధారపడుతూ తీవ్రంగా శ్రమిస్తున్నారు.
News December 30, 2025
ఇతిహాసాలు క్విజ్ – 112

ఈరోజు ప్రశ్న: జరాసంధుడికి ఆ పేరు ఎలా వచ్చింది?
☛ పై ప్రశ్నకు జవాబును సాయంత్రం ఆరు గంటలకు పబ్లిష్ చేస్తాం.
☛ మీకు సమాధానం తెలిస్తే కామెంట్ రూపంలో తెలియజేయండి.
<<-se>>#Ithihasaluquiz<<>>
News December 30, 2025
పవర్గ్రిడ్ కార్పొరేషన్లో ఉద్యోగాలు.. అప్లైకి రేపే లాస్ట్ డేట్

<


